మా సినిమాకు జనాలు వస్తారా అని డౌట్ వచ్చింది కానీ..
ప్రముఖ టాలివుడ్ నిర్మాత, దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ.. తన యూట్యూబ్ ఛానల్ Tammareddy Bharadwaj ద్వారా ఎన్నో అంశాలపై తన విశ్లేషణను అందిస్తున్నారు. తాజాగా డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించారు తమ్మారెడ్డి...
ఉపాధి కల్పనకు కేంద్ర బడ్జెట్ 2025: పేదలకు, వ్యవసాయ కార్మికులకు అవకాశాలు
భారతదేశంలో ఉపాధి కల్పన కోసం 2025 కేంద్ర బడ్జెట్లో తీసుకున్న కీలక నిర్ణయాలు అనేక వర్గాలకు ఆశాజనకంగా ఉన్నాయి. పేదలూ, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులూ, మరియు వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు...
కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఫైర్.. మేక్ ఇన్ ఇండియా పై సెన్సేషనల్ కామెంట్స్!
2025 బడ్జెట్ సంబంధిత చర్చలో, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రంగా విమర్శలు చేశారు. "మేక్ ఇన్ ఇండియా" ఆలోచన మంచిదైనప్పటికీ, దానిని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని...
Budget 2025: పెట్టుబడులకు బడ్జెట్ అనుకూలంగానే ఉందా..? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత..?
భారత ప్రభుత్వం 2025 బడ్జెట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ (మూలధన వ్యయం)ను రికార్డు స్థాయికి పెంచింది. అభివృద్ధి కోసం ప్రభుత్వ పెట్టుబడులు కీలకమైనవని భావిస్తూ, గత మూడు సంవత్సరాలుగా నిరంతరంగా పెట్టుబడుల వ్యయాన్ని పెంచుతూ...
తెలంగాణకు కేంద్ర బడ్జెట్ గుండుసున్నా – బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు జగ్గారెడ్డి సవాల్!
కేంద్ర బడ్జెట్ 2025లో తెలంగాణకు గుండుసున్నా కేటాయించడాన్ని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jagga Reddy) తీవ్రంగా విమర్శించారు. సోమవారం గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన, తెలంగాణ ప్రజల...
2025 budget: అప్పు ఎంత తీసుకున్నారో.. లెక్క చూపించాల్సిందే.. కేంద్రం ముందున్న సవాల్ ఇదే..
దేశ ఆర్థిక వ్యవస్థను స్థిరంగా నిర్వహించేందుకు, ప్రభుత్వ అప్పులను తగ్గించి, ఖర్చులను సమర్థంగా నియంత్రించేందుకు ఆర్థిక ఏకీకరణ (Fiscal Consolidation) 2025 భారత బడ్జెట్లో ప్రధాన లక్ష్యంగా నిలుస్తోంది. కోవిడ్-19 సమయంలో, ప్రభుత్వ...
ఢిల్లీ వీధుల్లో తెలుగు నేతలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. దీంతో నేతలంతా ప్రచారం జోరు పెంచారు. ఫిబ్రవరి 5వ తేదీన 70 స్థానాల్లో పోలింగ్ జరగగా..ఫిబ్రవరి 8వ తేదీన కౌంటింగ్ జరుగుతుంది. ఢిల్లీ అసెంబ్లీ...
తెలంగాణలో బీసీల లెక్క తేలింది..
కుల గణన చేయాలన్న డిమాండ్ దేశవ్యాప్తంగా బీసీల నుంచి ఎప్పటి నుంచో వినిపిస్తోంది. తాము అధికారంలోకి వస్తే బీసీ కుల గణన చేపడతామని కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ...
పైకి ఐక్యతా రాగాలు..లోపల లుకలుకలు
బీఆర్ఎస్.. తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న పార్టీ. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని ప్రతిపక్షానికి పరిమితం చేశారు. అధికారం అనుభవించినంతకాలం కలిసి ఉన్న నేతలు ఇప్పుడు ఎవరికి వారు అన్నట్లు...
రాళ్ల ఉప్పుతో ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
ప్యాకెట్ లో దొరికే అయోడైజ్డ్ సాల్ట్ కంటే.. పురాతన కాల నుంచి వాడే రాళ్ల ఉప్పే ఆరోగ్యానికి మంచిదని పెద్దలు చెబుతారు. అయితే ఈ రాళ్లు ఉప్పు శరీరం లోపల ఆరోగ్యానికే కాదు...











































