మహా కుంభమేళాలో భారీ భద్రత మధ్య కోట్లాదిమంది పుణ్య స్నానాలు..
వైభవంగా జరుగుతోన్న మహా కుంభమేళాలో ఇప్పటికే కోట్లాది మంది పుణ్య స్నానాలు ఆచరించారు. తాజాగా వసంత పంచమి రోజు సుమారు 5 కోట్ల మంది అమృత స్నానం ఆచరించినట్లు అధికారులు చెబుతున్నారు. మౌని...
2025 కేంద్ర బడ్జెట్: ఏపీకి రూ.5,936 కోట్లు, పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్ కు భారీ కేటాయింపులు!
2025 కేంద్ర బడ్జెట్ ద్వారా ఆంధ్రప్రదేశ్కు కీలకమైన బడ్జెట్ కేటాయింపులు చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు కోసం రూ.5,936 కోట్లను కేటాయించారు. ఇదే సమయంలో,...
పార్టీ ఫిరాయింపులపై కేరళ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు! ప్రజాస్వామ్య నైతికత అంటే ఇదేనా?
భారత రాజకీయాల్లో పార్టీ మార్పులు కొత్తవి కావు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం, కేసుల నుంచి తప్పించుకునేందుకు, లేదా ఇతర లాభాల కోసం ప్రజాప్రతినిధులు తరచూ పార్టీలు మారుతుంటారు. ఈ తరహా రాజకీయ కల్లోలంపై...
100 ఏళ్ల చరిత్రకు నూతన అధ్యాయం: ఉస్మానియా ఆసుపత్రి పునర్నిర్మాణానికి భూమి పూజ
హైదరాబాద్ అఫ్జల్గంజ్లో ఉన్న ఉస్మానియా ఆసుపత్రి పునర్నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి నిన్న భూమి పూజ నిర్వహించిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన ప్రాజెక్టుగా రూపొందిన ఈ మెగా ఆసుపత్రి భవనాన్ని...
మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట: కొత్త ఆదాయపు పన్నులో మార్పులు ఇవే..
కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదాయపు పన్ను చెల్లింపు దారులకు శుభవార్త అందించారు. పన్ను విధానాన్ని మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని వచ్చే వారం...
Budget 2025: ఏ వస్తువుల ధరలు తగ్గాయి? ఏవి పెరిగాయి? మీపై ప్రభావం ఏమిటి?
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2025-26ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ప్రజల జీవితాలపై నేరుగా ప్రభావం చూపించేలా రూపొందించబడింది. ముఖ్యంగా కస్టమ్స్ సుంకాలు (Import Duties) తగ్గించిన వస్తువులు, పెంచిన...
వీరనారి చాకలి ఐలమ్మ చరిత్ర..
@Hyderabad యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇప్పటి వరకు ఇన్ఫర్మేటివ్ వీడియోలతో పాటు, ఎన్నో భక్తి పాటలు వచ్చాయి. అంతే కాదు ఎంటర్టైన్మెంట్ కు సంబంధించి సిరీస్ ల వారీగా చాలా వీడియోలు వచ్చాయి....
బడ్జెట్ ప్రసంగంలో స్పెషల్ ఎట్రాక్షన్ .. నిర్మలమ్మ చీర
ఆర్ధికశాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 8వ బడ్జెట్ గురించి ఓ వైపు చర్చ నడుస్తుంటే..మరోవైపు కేంద్ర మంత్రి నిర్మలమ్మ కూడా . చర్చనీయాంశం అయ్యారు. నిజానికి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టేరోజు...
నరేందర్రెడ్డికి పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ కన్ఫమ్
తెలంగాణతోపాటు, ఏపీలో మూడు చొప్పున ఎమ్మెల్సీ స్థానాలు మార్చి 31న ఖాళీ అవబోతుండటంతో.. ఎన్నికల సంఘం రెండు రోజుల క్రితం ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్,...
వెల్లుల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదనే మాట అందరికీ కాదంట..
జలుబు ఉన్నా, స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చినా వెల్లుల్లి రెబ్బలు తింటే వెంటనే ఉపశమనం కలుగుతుందని అంటారు. అంతేకాదు వెల్లుల్లి గుండె జబ్బులు, అధిక రక్తపోటు సమస్యలున్న వారికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.వెల్లుల్లిలో యాంటీ...










































