రాష్ట్రంలో 21 జిల్లాల్లో కరోనా యాక్టీవ్ కేసులు లేవు – సీఎం కేసీఆర్
ఏప్రిల్ 27, సోమవారం నాడు ప్రధాని మోదీతో ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల...
కరోనా నేపథ్యంలో గాంధీ హాస్పిటల్ ను సందర్శించిన కేంద్ర బృందం
ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని, నియంత్రణ చర్యలపై పర్యవేక్షణ చేసేందుకు ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ (ఐఎంసీటి) ను కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ కు పంపించిన సంగతి తెలిసిందే. ఈ...
దేశంలో అత్యధిక కరోనా టెస్టులు చేస్తున్న రాష్ట్రం ఏపీనే – సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 27, సోమవారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1177 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం 1177 పాజిటివ్...
కరోనా టెస్ట్: చైనా ర్యాపిడ్ కిట్స్ పై ఐసీఎంఆర్ కీలక ప్రకటన
కరోనా నివారణ చర్యల్లో భాగంగా వివిధ రాష్ట్రప్రభుత్వాలు నిర్వహించదలిచిన కరోనా ర్యాపిడ్ టెస్టులను నిలిపివేయాలని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఇటీవల ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...
ఆ ఐదు రాష్ట్రాల్లో ఇప్పుడు కరోనా లేదు…
దేశంలో ఈశాన్య ప్రాంతంలోని ఎనిమిది రాష్ట్రాల్లో ఇప్పుడు ఐదు రాష్ట్రాలు కరోనా రహిత రాష్ట్రాలుగా మారాయని ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ (డిఓఎన్ఈఆర్) సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఏప్రిల్ 27,...
కరోనా చర్యల పర్యవేక్షణకు ఖైరతాబాద్ జోన్ లో కేంద్ర బృందం పర్యటన
ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని, నియంత్రణ చర్యలపై పర్యవేక్షణ చేసేందుకు ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ (ఐఎంసీటి) ను కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ కు పంపించిన సంగతి తెలిసిందే. జలశక్తి...
కరోనాపై తప్పుడు సమాచారం, వదంతులు…కానీ అసలు నిజాలివే
తాజాగా సోషల్ మీడియాలో కరోనా వైరస్ పై పలు రకాల తప్పుడు సమాచారం, వదంతులు వస్తున్నాయి. ఇప్పుడు ప్రచారంలో ఉన్న కొన్ని పోస్టులు మరియు వాటి గురించిన అసలు నిజాలపై నిజ నిర్ధారణ...
అలవాట్లు వ్యసనాలుగా మారకుండా ఏం చేయాలి? – డా. బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “అలవాట్లు వ్యసనాలుగా మారకుండా ఏం చేయాలి?” అనే అంశం గురించి వివరించారు. అభిమానులు, వీక్షకుల నుంచి అలవాట్లు, ప్రవర్తన...
కరోనా తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో లాక్డౌన్ పొడిగింపు?
కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, కరోనా కేసుల వివరాలు, కరోనా వ్యాప్తి చెందుతున్న విధానం తదితర అంశాలపై చర్చించేందుకు వివిధ రాష్ట్రాల సీఎంలతో ఈ రోజు ప్రధాని నరేంద్ర...
ఏపీలో అత్యవసర పనుల కోసం “ఈ-పాస్” తీసుకోవడం ఎలా?
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా మే 3 వ తేదీవరకు లాక్డౌన్ ను పొడిగిస్తూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో...












































