పదో తరగతి పరీక్షలపై కీలక నిర్ణయం, లాక్డౌన్ ముగిసిన రెండు వారాలకే…
కోవిడ్-19 మరియు మధ్యాహ్నం భోజన కార్యక్రమానికి సంబంధించిన అంశాలపై చర్చించడానికి కేంద్ర హెచ్ఆర్డి మంత్రి రమేష్ పోఖ్రియాల్రా అన్ని రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులతో ఏప్రిల్ 28, మంగళవారం నాడు వీడియో కాన్ఫరెన్స్...
జీహెఛ్ఎంసీ కోవిడ్-19 కంట్రోల్ రూం సందర్శించిన కేంద్రబృందం
కరోనా నియంత్రణ చర్యలపై పర్యవేక్షణ చేసేందుకు గత నాలుగు రోజులుగా కేంద్ర ప్రభుత్వం పంపించిన ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ (ఐఎంసీటి) హైదరాబాద్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. జలశక్తి శాఖ అదనపు...
కరోనాపై స్పెషల్ సాంగ్ ఆవిష్కరించిన మంత్రి కేటిఆర్
కరోనాపై చేస్తున్న పోరాటంలో వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది ప్రాణాలు సైతం లెక్కచేయకుండా సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా నియంత్రణలో అతిపెద్ద పాత్ర పోషిస్తున్న ఈ సిబ్బంది సేవల్ని వివరిస్తూ...
కరోనా ఎఫెక్ట్: ఇక ఆ పోలీసులకు కొన్నిరోజులు సెలవులు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో ఇప్పటికే 8,590 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 1282 మంది కోలుకోగా, 369 మంది మృతిచెందారు. దేశంలో నమోదైన...
మనుషుల్లో కలిగే భయాలపై యండమూరి వీరేంద్రనాథ్ విశ్లేషణ
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో ‘భయం’ అనే అంశం గురించి వివరించారు. మనుషులకు సాధారణంగా 101 రకాల భయాలుంటాయని మానసిక శాస్త్రవేత్తలు చెప్పారన్నారు. ముఖ్యంగా చిన్నప్పటినుంచి పిల్లల్లో భయాలు...
‘జగనన్న విద్యాదీవెన’ కింద రూ.4,000 కోట్లకు పైగా విడుదల -సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థుల కోసం ఇప్పటికే అమ్మఒడి, నాడు-నేడు, జగనన్న వసతి దీవెన పథకాలను వైసీపీ ప్రభుత్వం అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థులకు అండగా ఉండేందుకు ‘’జగనన్న విద్యా దీవెన"...
ఏపీలో జిల్లాల వారీగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి విజృంభిస్తుంది. ఏప్రిల్ 28, మంగళవారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1259 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో...
నరసరావుపేటలో ఏప్రిల్ 29, 30 తేదీల్లో సంపూర్ణ లాక్డౌన్
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో ఇప్పటివరకు 254 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా పరిధిలోని నరసరావుపేటలో కరోనా కేసులు పెరుగుతుండడంతో 48 గంటల పాటు పూర్తిస్థాయి...
కరోనా మరణాల సంఖ్య 70వేలకు చేరొచ్చు- డోనాల్డ్ ట్రంప్
అగ్రరాజ్యం అమెరికాలో కోవిడ్-19(కరోనా వైరస్) విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ తాజా సమాచారం ప్రకారం గత 24 గంటల్లో అమెరికాలో కరోనా వైరస్ వలన 1303 మంది మరణించారు. మరోవైపు...
ఏపీలో కొత్తగా మరో 82 మందికి కరోనా నిర్ధారణ, 1259 కి చేరిన పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి విజృంభిస్తుంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1200 దాటింది. ఏప్రిల్ 28, మంగళవారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1259 కు చేరినట్టు...












































