ఆంధ్రప్రదేశ్ శాసన సభ, శాసన మండలి ప్రోరోగ్
ఆంధ్రప్రదేశ్ శాసన సభ, శాసన మండలిలను రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రోరోగ్ చేశారు. ఉభయ సభలను ప్రోరోగ్ చేస్తునట్టు ఫిబ్రవరి 13, గురువారం నాడు గవర్నర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. శాసన...
పులివెందుల అభివృద్ధిపై ఏపీ సీఎం వైఎస్ జగన్ సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫిబ్రవరి 13, గురువారం నాడు వైఎస్ఆర్ కడప జిల్లాలోని తన సొంత నియోజకవర్గమైన పులివెందుల ప్రాంత అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో...
క్యాట్ ను ఆశ్రయించిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ఫిబ్రవరి 8న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా ఉన్న సమయంలో ఉద్యోగ...
పలు రకాల ప్రేమలను సరదా సరదాగా అనుకరించిన యాంకర్ శ్యామల
యాంకర్ శ్యామల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా హెల్త్ టిప్స్, కుకింగ్, ట్రావెలింగ్ విశేషాలతో పాటుగా తన అభిప్రాయాలు, చేపడుతున్న కార్యక్రమాలు, పలు విషయాలను వీడియోల రూపంలో అందిస్తున్నారు. ఈ వీడియోలో వాలంటైన్స్...
గాజువాకలో జనసేనకు షాక్, సీనియర్ నేత రాజీనామా
గాజువాక నియోజకవర్గంలో జనసేన పార్టీకి మరొక షాక్ తగిలింది. గాజువాక సీనియర్ నాయకుడు కరణం కనకారావు జనసేన పార్టీకి రాజీనామా చేశారు. గాజువాక నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి సమక్షంలో ఆయన...
ఉద్రిక్తంగా మారిన కర్ణాటక బంద్
కర్ణాటక రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన పరిశ్రమలు, సంస్థల్లో కన్నడిగులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ పలు కన్నడ సంఘాలు ఈరోజు నుంచి రెండ్రోజులు పాటు బంద్ కు పిలుపునిచ్చాయి....
ఆంధ్రప్రదేశ్ లో ఇక వరుసగా ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక వరుసగా ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్రప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ముందుగా గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు, జిల్లా పరిషత్ ఎన్నికలు ఒకసారిగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఆ తర్వాత కార్పోరేషన్, మున్సిపల్...
కోవిడ్-2019: చైనాలో ఒక్కరోజే 242 మంది మృతి
చైనా దేశంలో కోవిడ్-2019( కరోనా వైరస్) రోజురోజుకి విజృంభిస్తుంది. ఈ వైరస్ వలన ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య పెరుగుతూ పోతుంది. ఫిబ్రవరి 12, బుధవారం నాడు ఒక్కరోజే హుబెయ్ ప్రావిన్సులో 242 మంది...
నేడు సీఎం కేసీఆర్ కాళేశ్వరం పర్యటన
తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఫిబ్రవరి 13, గురువారం నాడు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. కాళేశ్వరం వెళ్లి ముక్తేశ్వరస్వామిని దర్శించుకుని, మేడిగడ్డపై నిర్మించిన లక్ష్మీ బ్యారేజ్ పరిశీలించనున్నారు. లక్ష్మీ బ్యారేజ్ తో పాటుగా...
హఫీజ్ సయీద్ కు 11 సంవత్సరాలు జైలు శిక్ష
నవంబర్ 26, 2008 నాడు ముంబయిలో జరిగిన పేలుళ్లకు ప్రధాన సూత్రధారి అయిన హఫీజ్ సయీద్ కు పాకిస్తాన్ కోర్టు 11 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. ఉగ్రవాదులకు ఆర్ధిక సహాయం చేశాడనే...










































