సుగాలి ప్రీతికి న్యాయం జరగకుంటే నిరాహార దీక్ష చేస్తా – పవన్ కళ్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి 12, బుధవారం నాడు కర్నూలులో పర్యటిస్తున్నారు. విద్యార్థిని సుగాలి ప్రీతిపై అత్యాచారం, హత్యఘటనకు పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ మధ్యాహ్నం 3 గంటల నుంచి...
వంటగ్యాస్ ధర భారీగా పెంపు
ప్రభుత్వ యాజమాన్యంలో నడిచే గ్యాస్ మార్కెటింగ్ సంస్థలు ఫిబ్రవరి 12, బుధవారం నుంచి సబ్సిడీయేతర వంట గ్యాస్ సిలిండర్ల ధరలను సిలిండర్కు రూ 144 నుంచి రూ.149 వరకు పెంచాయి. అన్ని మెట్రో...
నేటి నుంచి మేడారం హుండీల లెక్కింపు ప్రారంభం
తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం జాతరకు భక్తజనం పోటెత్తిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మేడారం జాతర అంగరంగ వైభవంగా జరిగింది. తెలుగురాష్ట్రాల నుంచే కాకుండా...
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఫిబ్రవరి 12, బుధవారం ఉదయం సచివాలయంలో రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరిగింది. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించి వివిధ అంశాలను దాదాపు...
కోవిడ్-2019 నిరోధక టీకా కోసం 18 నెలల సమయం పట్టే అవకాశం
చైనా దేశాన్ని ప్రస్తుతం వణికిస్తున్న కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో విజృంభిస్తూ తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. చైనాలో ఏంతో మంది ఈ వైరస్ వలన ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ...
ఫిబ్రవరి 16న ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వరుసగా మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారు. ఫిబ్రవరి 16, ఆదివారం నాడు...
త్వరలో ప్రజాచైతన్య యాత్ర చేయనున్న చంద్రబాబు
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలో రాష్ట్రంలో ప్రజాచైతన్య యాత్ర చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేలా ప్రజాచైతన్య యాత్ర పేరుతో బస్సు యాత్ర చేపట్టేందుకు చంద్రబాబు...
కలెక్టర్ల సదస్సులో సీఎం కేసీఆర్ కీలక సూచనలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఫిబ్రవరి 11, మంగళవారం నాడు ప్రగతి భవన్ లో జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, రాష్ట్ర మంత్రులు, సీనియర్ అధికారులతో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా...
నేడు ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫిబ్రవరి 12, బుధవారం నాడు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఢిల్లీలో బుధవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా పరిపాలనా వికేంద్రీకరణ(మూడు రాజధానుల నిర్ణయం),...
వన్డే సిరీస్ ఓటమిపై కోహ్లీ స్పందన
న్యూజిలాండ్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ను 3-0తో భారత్ కోల్పోయిన సంగతి తెలిసిందే. టీ20 సిరీస్ ను 5-0 తో గెలుచుకున్న భారత్ వెనువెంటనే వన్డే సిరీస్ లో పరాభవం ఎదుర్కోవడంతో...










































