జనవరి 4న టిఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం
తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్ఎస్) పార్టీ విస్తృతస్థాయి సమావేశం జనవరి 4వ తేదీన జరగనుంది. టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు అధ్యక్షత వహించే ఈ సమావేశం, పార్టీ రాష్ట్ర కార్యాలయమైన తెలంగాణ...
గవర్నర్ తో సీఎం వైఎస్ జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జనవరి 2, గురువారం నాడు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ అయ్యారు. తన సతీమణి వైఎస్ భారతితో కలిసి రాజ్భవన్కు వెళ్లిన...
అవినీతి నిరోధకశాఖ పనితీరుపై సీఎం జగన్ సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జనవరి 2, గురువారం నాడు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పనితీరుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం సందర్భంగా...
‘మా’లో మరో వివాదం, రాజశేఖర్పై ఆగ్రహం వ్యక్తం చేసిన చిరంజీవి
తెలుగు ఇండస్ట్రీలోని పలువురు పెద్దల సమక్షంలో జనవరి 2, గురువారం నాడు పార్క్ హయత్ హోటల్లో 'మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)' 2020 డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా 'మా'లో అభిప్రాయబేధాలు...
టీవీ వినియోగదారులకు ట్రాయ్ శుభవార్త, 130కే 200 చానెళ్లు
దేశంలో కేబుల్ కనెక్షన్ ద్వారా టీవీ చూసే వారికి ట్రాయ్ శుభవార్త చెప్పింది. కేబుల్ ధరలపై మార్పులు తీసుకోస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 2019 నుంచి అమల్లోకి తీసుకొచ్చిన న్యూ టారీఫ్ ఆర్డర్...
నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రారంభం
హైదరాబాద్ నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ప్రతి సంవత్సరం నిర్వహించే నుమాయిష్ ఎగ్జిబిషన్ కు ప్రత్యేక గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ జనవరి 1, బుధవారం నాడు ప్రారంభమైంది....
గవర్నర్ తో సీఎం కేసీఆర్ భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు జనవరి 1, బుధవారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ దంపతులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం...
ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో దశాబ్దపు వన్డే, టీ20 జట్ల కెప్టెన్ గా ధోనీ
ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో ఈ దశాబ్దపు వన్డే, టీ20, టెస్టు జట్లను ప్రకటించింది. వన్డే, టీ20 జట్లకు భారత్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని కెప్టెన్గా ఎంపిక చేయగా, టెస్ట్ సారధిగా మాత్రం...
జనవరి 3నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు-సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు సచివాలయంలో స్పందన కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు పథకాలపై అధికారులకు...
ఏపీ రాజ్భవన్లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
ఆంధ్రప్రదేశ్ రాజ్భవన్లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. పలువురు చిన్నారులు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా గవర్నర్ రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు....












































