పెరిగిన రైల్వే ఛార్జీలు
గత కొన్ని రోజులుగా రైల్వే ఛార్జీలు పెంచబోతున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ దిశగా ప్రయాణికుల ఛార్జీలు పెంచుతూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. రైల్వేల ఆదాయంలో ఇటీవల గణనీయంగా మార్పులు...
ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
2020 నూతన సంవత్సరం ప్రారంభమవుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం ఆవిర్భవించిన కేవలం ఆరేళ్ల స్వల్ప వ్యవధిలోనే అనేక విషయాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా...
2020 భారత్ క్రికెట్ జట్టు షెడ్యూల్
కెప్టెన్ విరాట్ కోహ్లీ సారథ్యంలో 2019 సంవత్సరంలో భారత్ క్రికెట్ జట్టు పలు సంచలన విజయాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే. గత కొన్ని సిరీస్ ల నుండి అన్ని ఫార్మాట్లలో బలం...
2020 – ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
2019 నుంచి 2020 లోకి సరికొత్త ఆశలతో దేశ ప్రజలు అడుగుపెట్టారు. 2020కి ఆత్మీయంగా స్వాగతం చెబుతూ నూతన సంవత్సర వేడుకలను దేశవ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. మంగళవారం అర్ధరాత్రి నుంచే ప్రజలు...
తెలంగాణ నూతన సీఎస్ గా సోమేశ్ కుమార్ నియామకం
తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేశ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు నూతన సీస్ నియామక దస్త్రంపై తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు డిసెంబర్ 31, మంగళవారం నాడు సంతకం...
కొత్త జంటల మధ్య సరదా సన్నివేశాలతో సాగే ‘Couple’s Bar’ వెబ్ సిరీస్
'Couple's Bar' యూట్యూబ్ ఛానెల్లో భార్యాభర్తల మధ్య సాగే చిలిపి తగాదాలపై రూపొందించిన Couple's Bar వెబ్ సిరీస్ ను అందిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ లో కొత్తగా పెళ్ళైన జంటలకు ఎదురయ్యే...
నవులూరులో రైతుల దీక్షకు సంఘీభావం తెలిపిన పవన్ కళ్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ డిసెంబర్ 31, మంగళవారం నాడు రాజధాని అమరావతి ప్రాంత గ్రామాల్లో పర్యటిస్తున్నారు. మూడురాజధానుల ప్రతిపాదనను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఆ ప్రాంత గ్రామాల రైతులు...
పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు
పాన్-ఆధార్ కార్డు అనుసంధానం చేసే విషయంలో కేంద్రప్రభుత్వం మరికొన్ని రోజులు అవకాశం కల్పించింది. పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానం చేసే గడువును కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది....
సీడీఎస్గా జనరల్ బిపిన్ రావత్ నియామకం
భారత తొలి మహా దళాధిపతి (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్)గా ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ నియమితులయ్యారు. ఆర్మీ చీఫ్గా బిపిన్ రావత్ పదవీకాలం డిసెంబర్ 31తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో...
మిడ్ మానేర్ రిజర్వాయర్ సందర్శించిన సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు డిసెంబర్ 30, సోమవారం నాడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. వేములవాడ, మిడ్ మానేరు పర్యటన సందర్భంగా పలుమార్లు గత స్మృతులను, చేదు అనుభవాలను నెమరు వేసుకున్నారు....













































