ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “ధ్యానం వలన కలిగే ప్రయోజనాలు” గురించి వివరించారు. ధ్యానం రోజువారీ ఒత్తిడిని తొలగిస్తుందని, అలాగే అంతర్గత శాంతి, ప్రశాంతతను అందిస్తుందన్నారు. ధ్యానం చేయడం సులభంగా ఎలా నేర్చుకోవచ్చు, ధ్యానాన్ని కొనసాగించడం ఎలా అనే విషయాలను తెలియజేశారు. ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇