శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఈ వీడియోలో హను రాఘవపుడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ థాకూర్, రష్మిక మందన్న, సుమంత్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘సీతారామం’ సినిమాపై విశ్లేషణ చేశారు. ఇందులో ప్రేమ, దేశం, త్యాగం ఇలా మూడు కథలు ఉన్నాయన్నారు. సీతారామం సినిమా కథ, నటీనటుల పెర్ఫార్మన్స్ మరియు దర్శకుడు హను రాఘవపుడి సినిమాను తీర్చిదిద్దిన విధానం సహా సినిమాలో పలు అంశాల గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇