Tag: Andhra Pradesh
ఏపీలో కొత్తగా 497 కరోనా కేసులు, 10 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 497 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 448 స్థానిక కేసులు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 37, విదేశాల నుంచి వచ్చిన వారు...
ఏపీలో డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణపై త్వరలో నిర్ణయం?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇటీవలే పదోతరగతి పరీక్షలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2019-20 సంవత్సరానికి గానూ డిగ్రీ, పీజీ సహా...
ఏపీలో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
దేశంలో పలు రాష్ట్రాల్లో ప్రజాప్రతినిధులు కరోనా వైరస్ బారిన పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా శృంగవరపు కోట నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీనివాసరావు కి కూడా కరోనా పాజిటివ్...
ఏపీలో కొత్తగా 462 కరోనా కేసులు, 8 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 462 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 407 స్థానిక కేసులు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 40, విదేశాల నుంచి వచ్చిన వారు...
గ్రూప్-1, గెజిటెడ్ సహా పలు ఉద్యోగ నియామక పరీక్షలకు ఏపీపీఎస్సీ కొత్త షెడ్యూల్ విడుదల
రాష్ట్రంలో పలు ఉద్యోగ నియామక పరీక్షలకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త తేదీలను ఖరారు చేసింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరీక్షలు వాయిదా పడడంతో ఏపీపీఎస్సీ తాజాగా షెడ్యూళ్లను సవరించింది....
ఏపీలో 9 వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు, ఇప్పటికి 4435 మంది డిశ్చార్జ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 443 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవడంతో జూన్ 22, సోమవారం ఉదయానికి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 9372 కు చేరింది. కొత్తగా నమోదైన 443...
ఏపీలో కొత్తగా 443 మందికి కరోనా నిర్ధారణ, 111 కి చేరిన మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 443 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 392 స్థానిక కేసులు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 44, విదేశాల నుంచి వచ్చిన వారు...
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో భేటీ కానున్న సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో ఈ రోజు భేటీ కానున్నారు. సోమవారం సాయంత్రం 4:30 గంటలకు రాజ్ భవన్ లో గవర్నర్ ను సీఎం...
ఆగస్టులో 16,208 పోస్టుల భర్తీకి రాత పరీక్షలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 16,208 పోస్టుల భర్తీకి ఆగస్టులో రాత పరీక్షలు జరగనున్నాయి. సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షలకు ఆగస్టు 9 వ తేదీ నుంచి 14...
ఏపీలో పెద్ద సంఖ్యలో కొత్త పింఛన్లు, 10 రోజుల్లోనే మంజూరు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పెద్ద సంఖ్యలో కొత్త పింఛన్లు మంజూరు చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ప్రభుత్వ సేవలను నిర్దిష్ట కాలపరిమితితో అర్హులందరికీ అందించే కార్యక్రమాన్ని ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్...















































