Tag: Andhra Pradesh
కోవిడ్ మృతదేహాన్ని జేసీబీతో తరలించిన ఘటన దిగ్భ్రాంతికి గురిచేసిందన్న సీఎం జగన్
శ్రీకాకుళం జిల్లా పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో కరోనా కారణంగా మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని జేసీబీతో తరలించిన ఘటనపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్...
ఏపీలో 11 వేలు దాటిన కరోనా కేసులు, 146 కి చేరిన మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 605 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవడంతో జూన్ 26, శుక్రవారం ఉదయానికి మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11489 కి చేరింది. 605 కేసుల్లో 570...
రైతులకు ఉచితంగా పంటల బీమా సౌకర్యం, ఆర్బీకే లలో ఇ–క్రాపింగ్ : సీఎం జగన్...
2019–2020 నుంచి రైతులందరికీ ఉచితంగా "వైఎస్ఆర్ పంటల బీమా" అమలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. అలాగే రైతులు వేసిన పంటకు కనీస గిట్టుబాటు ధర కల్పిస్తామని...
ఏపీలో కొత్తగా 605 మందికి కరోనా పాజిటివ్, 146 కి చేరిన మరణాలు
ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా రాష్ట్రంలో 605 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 570 మంది రాష్ట్రంలో వారు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 34,...
ఏపీలో మరో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు, పార్టీల కీలక నాయకులు సైతం కరోనా వైరస్ బారిన పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలే విజయనగరం జిల్లా శృంగవరపు కోట నియోజకవర్గ...
ఏపీలో 10884 కి చేరిన కరోనా కేసుల సంఖ్య,136 కి చేరిన మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 553 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవడంతో జూన్ 25, గురువారం ఉదయానికి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10884 కు చేరింది. 553 కేసుల్లో...
ఏపీలో కొత్తగా 553 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ, 136 కి చేరిన...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 553 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 477 రాష్ట్రంలో వారు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 69, విదేశాల నుంచి వచ్చిన వారు...
ఏపీలో 7.5 లక్షలకు పైగా కరోనా పరీక్షల నిర్వహణ, 10 వేలు దాటిన పాజిటివ్...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు 7,50,234 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో పరీక్షల నిర్వహణలో ఏపీ దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. ప్రతి మిలియన్ జనాభాకు సగటున 14,049 మందికి కరోనా వైద్య పరీక్షలు...
ఏపీలో డిగ్రీ, పీజీ పరీక్షల రద్దుపై స్పష్టత నిచ్చిన మంత్రి ఆదిమూలపు సురేష్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిగ్రీ, పీజీ పరీక్షల రద్దుపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టత నిచ్చారు. ప్రస్తుత కరోనా వ్యాప్తి పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణపై ఎలా ముందుకెళ్లాలో ఆలోచిస్తున్నాం తప్ప, అసలు పరీక్షలు...
నరసాపురం ఎంపీ రఘు రామకృష్ణ రాజుకు షోకాజ్ నోటీసు జారీ చేసిన వైసీపీ
నరసాపురం ఎంపీ రఘు రామకృష్ణ రాజుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జూన్ 24, బుధవారం నాడు షోకాజ్ నోటీసు జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వ పనితీరు, పార్టీ ఎమ్మెల్యేలపై ఆరోపణలు చేయడం, పార్టీ...













































