Tag: Andhra Pradesh
ఏపీలో 8 వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు, 101 కి చేరిన మరణాలు
ఆంధ్రప్రదేశ్ లో మరో 491 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవడంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8 వేలు దాటింది. కొత్తగా నమోదైన 491 కేసులలో 390 స్థానిక కేసులు కాగా,...
ఏపీలో కొత్తగా 491 మందికి కరోనా నిర్ధారణ, 100 దాటిన మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 491 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 390 స్థానిక కేసులు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 83, విదేశాల నుంచి వచ్చిన వారు...
పర్మిట్ ఫీజులు, రోడ్ ట్యాక్సులు రద్దు చేయాలి – పవన్ కళ్యాణ్
పర్మిట్ ఫీజులు, రోడ్ ట్యాక్సులు రద్దుచేసి టాక్సీల యజమానులు ఆదుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. "లాక్డౌన్...
ఏపీలో కొత్తగా 96,568 మందికి పింఛన్లు, నేడే పింఛను కార్డుల పంపిణీ
గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ప్రభుత్వ సేవలను నిర్దిష్ట కాలపరిమితితో అర్హులందరికీ అందించే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలే ప్రారంభించిన సంగతి తెలిసిందే. అలాగే అర్హత ఉన్న ప్రతి...
ఏపీలో ఒక్కరోజే 465 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 465 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 376 స్థానిక కేసులు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 70, విదేశాల నుంచి వచ్చిన వారు...
ఏపీలో కొత్తగా 425 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 425 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 299 స్థానిక కేసులు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 100, విదేశాల నుంచి వచ్చిన వారు...
ఏపీలో భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24 గంటల్లో భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 425 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవగా, వీటిలో 299 రాష్ట్రానికి చెందిన స్థానిక కేసులు కాగా, ఇతర...
ఏపీలో ఉద్యోగ అర్హత వయసు గడువు పొడిగీస్తూ జీవో జారీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన 42 ఏళ్ల అర్హత వయస్సు గడువును సెప్టెంబర్ 30, 2021 వరకు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు జీవో 52ను జూన్ 17,...
ఏపీలో 7 వేలు దాటిన కరోనా కేసులు, 90 కి చేరిన మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 351 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు సంఖ్య 7 వేలు దాటింది. వీటిలో 275 స్థానిక కేసులు కాగా, ఇతర రాష్ట్రాల...
ఏపీ శాసనసభ నిరవధికంగా వాయిదా
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జూన్ 16 న ప్రారంభంమైన సంగతి తెలిసిందే. కాగా రెండోరోజు సమావేశాల అనంతరం శాసనసభను నిరవధిక వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ తమ్మినేని సీతారం ప్రకటించారు. ఈ రోజు...












































