Tag: Prime Minister Of India Narendra Modi
ఢిల్లీ చేరుకున్న ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, అమిత్ షాతో...
రాష్ట్రపతి ఎన్నికలకు ఎన్డీఏ కూటమి తరఫున ఒడిశా రాష్ట్రానికి చెందిన బీజేపీ నేత, జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్మును అభ్యర్థిగా ప్రకటిస్తూ కేంద్రంలోని అధికార బీజేపీ నిర్ణయం సంగతి తెలిసిందే. ఈ...
జూన్ 26-28 మధ్య జర్మనీ, యూఏఈ దేశాల్లో పర్యటించనున్న ప్రధాని మోదీ, జీ7 సమ్మిట్...
ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 26-28 మధ్య జర్మనీ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దేశాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ ఆహ్వానం మేరకు...
జూన్ 23, 24 తేదీల్లో చైనా నిర్వహించే 14వ బ్రిక్స్ సమ్మిట్ లో పాల్గొననున్న...
ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 23, 24 తేదీలలో వర్చువల్ ఫార్మాట్లో చైనా నిర్వహించే 14వ బ్రిక్స్ సమ్మిట్ కు హాజరుకానున్నారు. చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ...
యోగా మన జీవితంలో ఒక భాగం మాత్రమే కాదు, నేడు అది ఒక జీవన...
జూన్ 21, మంగళవారం ఉదయం 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మైసూరులోని మైసూర్ ప్యాలెస్ మైదానంలో జరిగిన సామూహిక యోగా ప్రదర్శనకు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం వహించారు. యోగా దినోత్సవం...
గుజరాత్లో రూ. 21,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ
గుజరాత్లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం గడిచిన ఎనిమిదేళ్లలో మహిళలకు సాధికారత కల్పించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం రూ. 21,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. వడోదరలో...
తల్లి హీరాబెన్ 100వ జన్మదినం సందర్భంగా ఆశీస్సులు అందుకున్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం తన తల్లి హీరాబెన్ ను కలుసుకుని ఆశీస్సులు తీసుకున్నారు. అయితే ఇది ప్రతి సంవత్సరం జరిగేదే అయినా ఈరోజు హీరాబెన్ వందవ పుట్టిన రోజు కావడంతో మరింత...
జూన్ 17, 18 తేదీల్లో గుజరాత్ రాష్ట్రంలో పర్యటించనున్న ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 17, 18 తేదీల్లో గుజరాత్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జూన్ 18వ తేదీ ఉదయం 9:15 గంటలకు పావగఢ్ కొండ వద్ద తిరిగి అభివృద్ధి...
18 నెలల్లో 10 లక్షల ఉద్యోగాల భర్తీకై ప్రధాని మోదీ ఆదేశాలపై మంత్రి కేటీఆర్...
వచ్చే ఏడాదిన్నర కాలంలో 10 లక్షల మందిని మిషన్ మోడ్ లో రిక్రూట్మెంట్ చేయాలని వివిధ ప్రభుత్వ శాఖలు, మంత్రిత్వ శాఖలకు ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ...
ప్రధాని మోదీ కీలక ఆదేశాలు, ఏడాదిన్నరలో మిషన్ మోడ్ లో 10 లక్షల మంది...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాదిన్నర కాలంలో 10 లక్షల మందిని మిషన్ మోడ్ లో రిక్రూట్మెంట్ చేయాలని వివిధ ప్రభుత్వ శాఖలు, మంత్రిత్వ శాఖలకు ప్రధాని మోదీ...
జూన్ 16, 17 తేదీల్లో ప్రధాని మోదీ అధ్యక్షతన ధర్మశాలలో ప్రధాన కార్యదర్శుల మొదటి...
జూన్ 16, 17 తేదీల్లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ధర్మశాల హెచ్పీసీఏ స్టేడియంలో రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల మొదటి జాతీయ కాన్ఫరెన్స్ కు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించనున్నారు. ఇది కేంద్రం...












































