తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 494 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జూలై 25, ఆదివారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 6,41,153 కి చేరింది. అలాగే కరోనాకు చికిత్స పొందుతూ మరో నలుగురు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 3,784 కి పెరిగింది. కొత్తగా 710 మంది కోలుకోగా, ఇప్పటివరకు రికవరీ అయినవారి 6,27,964 కు చేరుకుంది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 76, కరీంనగర్ లో 49, వరంగల్ అర్బన్ లో 43, ఖమ్మంలో 40, రంగారెడ్డిలో 31, పెద్దపల్లిలో 30 నమోదయ్యాయి.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు (జూలై 25, సాయంత్రం 5.30 గంటల వరకు):
- రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షలు : 2,13,15,919
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు : 6,41,153
- కొత్తగా నమోదైన కేసులు : 494
- నమోదైన మరణాలు : 4
- రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 6,27,964
- కరోనా రికవరీ రేటు: 97.94%
- యాక్టీవ్ కేసులు: 9,405
- నమోదైన మొత్తం మరణాల సంఖ్య: 3784
- కరోనా మరణాల రేటు: 0.59%
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ