Monthly Archives: October 2021
జాతిపిత మహాత్మా గాంధీకి ఘన నివాళులు అర్పించిన పలువురు ప్రముఖులు
భారతదేశ వ్యాప్తంగా జాతిపిత మహాత్మా గాంధీ 152 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. మహాత్మా గాంధీ దేశానికి సేవలను, ఆయన ఆశయాలను ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 220 కరోనా కేసులు, రికవరీ రేటు 98.72 శాతం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. కొత్తగా 220 పాజిటివ్ కేసులు నమోదవడంతో అక్టోబర్ 1, శుక్రవారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,66,183...
పంచాయతీల నిధుల మళ్లింపు పూర్తిగా అవాస్తవం, అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక ప్రసంగం
గులాబ్ తుఫాను నేపథ్యంలో మూడు రోజుల పాటుగా వాయిదా పడిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తిరిగి అక్టోబర్ 1, శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో శాసన సభలో పంచాయతీ రాజ్ అంశంపై...
పవన్ కళ్యాణ్ శ్రమదానం వేదిక మార్పు, హుకుంపేట సమీపంలో సభ, శ్రమదానం
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో శ్రమదానం చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. తూర్పు గోదావరి, అనంతరం జిల్లాల్లో ఛిద్రమైన...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ భేటీ
పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ శుక్రవారం నాడు ఢిల్లీలో 7 లోక్ కళ్యాణ్ మార్గ్ లోని ప్రధాని అధికార నివాసంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. పంజాబ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు...
తెలంగాణకు హరితహారం నిరంతరాయంగా సాగేందుకు హరిత నిధి ఏర్పాటు యోచన : సీఎం కేసీఆర్
తెలంగాణ శాసనసభలో శుక్రవారం హరితహారంపై చర్చలో భాగంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో కొనసాగుతున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమంకు తోడ్పాటుగా హరిత నిధి ఏర్పాటుపై ప్రతిపాదన చేశారు. హరిత...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో సినీ నిర్మాతలు భేటీ
జనసేన పార్టీ అధినేత, ప్రముఖ సినీనటుడు పవన్ కళ్యాణ్ తో సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. శుక్రవారం ఉదయం పవన్ కళ్యాణ్ నివాసంలో ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, డీవీవీ దానయ్య, నవీన్...
మరుత్తుల జననం!
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...
ఏపీలో కరోనా: కొత్తగా 809 పాజిటివ్ కేసులు, 10 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 56,463 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 809...
ఏపీ ఐసెట్-2021, ఈసెట్-2021 ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెప్టెంబర్ 17, 18 తేదీల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు కోసం నిర్వహించే ఐసెట్-2021 ప్రవేశపరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఏపీ ఐసెట్–2021 పరీక్ష ఫలితాలు...












































