Monthly Archives: October 2021
కేరళలో 24 గంటల్లో 13834 కరోనా పాజిటివ్ కేసులు, 95 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 13,834 కరోనా కేసులు, 95 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 46,94,692...
తొలిరోజే నామినేషన్ దాఖలు టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్
కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక అక్టోబర్ 30న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉపఎన్నికకు నేడు (అక్టోబర్ 1, శుక్రవారం) నోటిఫికేషన్ జారీ కాగా, నామినేషన్ల ప్రక్రియ కూడా...
దేశంలో 2,75,224 యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 97.86 శాతం
దేశంలో కరోనా వ్యాప్తి ప్రభావం క్రమంగా తగ్గుముఖం పడుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 26,727 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో అక్టోబర్ 1, శుక్రవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం...
రాజమండ్రిలో మెగాస్టార్ చిరంజీవి పర్యటన, అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహం ఆవిష్కరణ
ప్రముఖ అగ్రనటుడు, మెగాస్టార్ చిరంజీవి శుక్రవారం రాజమండ్రిలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా అల్లు రామలింగయ్య 100వ జయంతి సందర్భంగా రాజమండ్రిలోని అల్లు రామలింగయ్య హోమియోపతి వైద్య కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన...
రాష్ట్రంలో బతుకమ్మ చీరలు పంపిణీ రేపటి నుంచే ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలోని మహిళలందరూ బతుకమ్మ పండగను సంతోషంతో జరుపుకోవాలనే మంచి సంకల్పంతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రతి ఏటా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ...
అక్టోబర్ 2, 3న కడప జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన, షెడ్యూల్ ఇదే …
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్టోబర్ 2, 3 తేదీలలో వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం కడప జిల్లా పర్యటన షెడ్యూల్ ను విడుదల చేశారు....
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్
భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సహా పలువురు గవర్నర్లు, ముఖ్యమంత్రులు, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర...
హుజూరాబాద్ ఉపఎన్నిక: టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు బీఫామ్ అందజేసిన సీఎం కేసీఆర్
కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉపఎన్నికకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. హుజూరాబాద్...
కేరళలో 24 గంటల్లో 15914 కరోనా పాజిటివ్ కేసులు, 122 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. దేశంలోనే అత్యధిక యాక్టీవ్ కేసులు ఉండడంతో పాటుగా దేశవ్యాప్తంగా నమోదయ్యే రోజువారీ మొత్తం కరోనా కేసుల్లో సగానికిపైగా కేరళ రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో...
తెలంగాణలో కొత్తగా 214 కరోనా కేసులు, 208 రికవరీలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 214 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో సెప్టెంబర్ 30, గురువారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 6,65,963 కి చేరింది. కొత్తగా...












































