Monthly Archives: October 2021
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 190 కరోనా కేసులు, రికవరీ రేటు 98.79 శాతం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. కొత్తగా 190 పాజిటివ్ కేసులు నమోదవడంతో అక్టోబర్ 26, మంగళవారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,70,643...
కోవిడ్ వ్యాక్సినేషన్ : రాష్ట్రాలకు 107.22 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు అందజేత
దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వద్ద ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్ డోసులు వివరాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది....
దేశంలో కొత్తగా 12428 కరోనా కేసులు, 15951 రికవరీలు నమోదు
భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. 241 రోజుల తర్వాత యాక్టీవ్ కరోనా కేసులు(1,63,816) కనిష్ఠానికి చేరుకున్నాయి. ఇక రోజువారీ పాజీటివిటీ రేటు 1.10 శాతంగా నమోదవగా, వరుసగా గత...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, కోవిడ్ మృతుల కుటుంబాలకు రూ.50 వేల సాయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు విపత్తు నిర్వహణ నిధి నుంచి రూ.50 వేల ఎక్స్ గ్రేషియా అందించనుంది. ఈ మేరకు జిల్లాల...
బద్వేలులో ప్రచారానికి రాలేకపోతున్నా, నియోజకవర్గ ప్రజలకు సీఎం వైఎస్ జగన్ లేఖ
ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ అక్టోబర్ 30న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే డాక్టర్...
ఐపీఎల్ లో కొత్తగా లక్నో, అహ్మదాబాద్ ఫ్రాంఛైజీలు, బీసీసీఐ ప్రకటన
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కొత్తగా మరో రెండు జట్లు చేరాయి. దీంతో ప్రస్తుతం ఐపీఎల్ లో జట్ల సంఖ్య 10కి చేరింది. ఈ మేరకు సోమవారం భారత క్రికెట్ నియంత్రణ మండలి...
ఏపీలో కరోనా: కొత్తగా 415 పాజిటివ్ కేసులు, 6 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 33,944 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 415...
వైఎస్ షర్మిల ‘ప్రజా ప్రస్థానం’ : తిమ్మాపూర్ గ్రామంలో నిరుద్యోగ నిరాహారదీక్ష
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ‘ప్రజా ప్రస్థానం’ పేరుతో తెలంగాణ రాష్ట్రంలో అక్టోబరు 20వ తేదీ నుంచి పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజా ప్రస్థానం పాదయాత్ర...
వ్యాక్సినేషన్ పై అసత్య ప్రచారాన్ని నమ్మవద్దు: డీహెఛ్
రాష్ట్రంలో వ్యాక్సిన్ తీసుకోనివారికి వచ్చేనెల నుంచి రేషన్, పింఛన్ నిలిపివేస్తారని వస్తున్న వార్తలను తెలంగాణ ప్రజా వైద్యరోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు ఖండించారు. వైద్యారోగ్య శాఖ చెప్పినట్టు కొన్ని మీడియా సంస్థలు, సోషల్...
విజిలెన్స్ అవేర్ నెస్ వారోత్సవం సందర్బంగా ప్రతిజ్ఞ నిర్వహించిన సీఎస్ సోమేశ్ కుమార్
అక్టోబర్ 26, మంగళవారం నుంచి నవంబర్ ఒకటవ తేదీ వరకు పాటిస్తున్న విజిలెన్స్ అవేర్ నెస్ వారోత్సవాన్ని పురస్కరించుకొని విజిలెన్స్ అవేర్ నెస్ పై బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సచివాలయ ఉద్యోగులతో రాష్ట్ర...












































