Home 2021
Yearly Archives: 2021
కిన్నెర కళాకారుడు మొగులయ్యకు పవన్ కళ్యాణ్ రూ.2 లక్షల ఆర్థిక సాయం
కిన్నెర కళాకారుడు మొగులయ్యకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రూ.2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ మేరకు జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. "భీమ్లా నాయక్ ను పరిచయం...
తెలంగాణలో పాఠశాలల అకడమిక్ క్యాలెండర్ విడుదల, మొత్తం 213 రోజులు పని దినాలు
తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలను పునఃప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాఠశాలల్లో అకడమిక్ క్యాలెండర్ ను శనివారం నాడు తెలంగాణ విద్యా శాఖ విడుదల చేసింది. 2021-22 సంవత్సరానికి...
ఏపీలో 47 కార్పొరేషన్లకు 481 డైరెక్టర్ల నియామకం, వివరాలు వెల్లడించిన సజ్జల రామకృష్ణారెడ్డి
రాష్ట్రంలో 47 కార్పొరేషన్లకు 481 డైరెక్టర్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్టర్ల వివరాలను శనివారం నాడు మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా...
టోక్యో పారాలింపిక్స్ : బాడ్మింటన్ లో ప్రమోద్ భగత్ కు స్వర్ణం, మనోజ్ సర్కార్ కు కాంస్యం
టోక్యో పారాలింపిక్స్ లో భారత్ అథ్లెట్ల అద్భుత ప్రదర్శన కొనసాగుతుంది. భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు చేరాయి. శనివారం సాయంత్రం బాడ్మింటన్ లో ప్రపంచ నంబర్ వన్ షట్లర్ ప్రమోద్ భగత్...
ఏపీలో కొత్తగా 1502 మందికి కరోనా పాజిటివ్, 16 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 1502 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో సెప్టెంబర్ 4, శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,19,702 కు చేరింది. కొత్తగా...
గణేష్ ఉత్సవాలు: హెఛ్ఎండీఏ తరపున నగరంలో 70000 మట్టి గణేష్ విగ్రహాలు పంపిణీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ హెఛ్ఎండీఏ తలపెట్టిన మట్టి గణేష్ విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం బి.ఆర్.కె.ఆర్.భవన్లో ప్రారంభించారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా హెఛ్ఎండీఏ తరపున 70,000 మట్టి...
టోక్యో పారాలింపిక్స్: షూటింగ్ లో మనీష్ నర్వాల్ కు స్వర్ణం, సింఘ్ రాజ్ అదానాకు రజతం
టోక్యో పారాలింపిక్స్ లో భారత్ అథ్లెట్ల అత్యుత్తమ ప్రదర్శన కొనసాగుతుంది. ముఖ్యంగా భారత్ షూటర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. షూటర్లు మనీష్ నర్వాల్, సింఘ్ రాజ్ అదానా ఒకే ఈవెంట్ లో 2 పతకాలు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరుగురు ఐఏఎస్ అధికారులు బదిలీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్లు జరిగాయి. ఈ మేరకు శనివారం నాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీల...
దసరా పండుగ అనంతరం హుజురాబాద్ ఉపఎన్నిక?
కేంద్ర ఎన్నికల సంఘం శనివారం నాడు దేశంలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల చేసింది. పశ్చిమబెంగాల్ లోని భవానీపూర్, శంషేర్గంజ్, జంగీపూర్ మరియు ఒడిశాలోని పిప్లీ అసెంబ్లీ నియోజకవర్గాల ఉపఎన్నికకు...
దేశంలో కొత్తగా 45083 కరోనా కేసులు, మళ్ళీ 4 లక్షలు దాటిన యాక్టీవ్ కేసులు
భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. యాక్టీవ్ కేసులు సంఖ్య మళ్ళీ 4 లక్షలు (4,05,681) దాటింది. అయితే రోజువారీ పాజీటివిటీ రేటు (2.50%) గా నమోదవగా, వరుసగా 89 రోజులుగా...










































