ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్లు జరిగాయి. ఈ మేరకు శనివారం నాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీల వివరాలు:
- ఏఎంఆర్డీఏ కమిషనర్ గా కె.విజయ నియామకం
- ఏఎంఆర్డీఏ అడిషనల్ కమిషనర్ గా పి.ప్రశాంతి
- సీసీఎల్ఏ అప్పీల్స్ కమిషనర్ గా డా.పి.లక్ష్మీనరసింహం
- కడప జిల్లా ఆర్డీవోగా పి.ధర్మ చంద్రా రెడ్డి
- గుంటూరు జిల్లా గ్రామ, వార్డు సచివాలయాల డెవలప్మెంట్ జేసీగా జి.రాజ కుమారి
- ఎనర్జీ డిపార్ట్మెంట్ డిప్యూటీ సెక్రటరీ గా పృథ్వీ తేజ్, అలాగే ఏపీ స్టేట్ పవర్ కార్పొరేషన్ ఎండీ గా పృథ్వీ తేజ్ కు అదనపు బాధ్యతలు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ