Home 2021
Yearly Archives: 2021
దేశంలో కొత్తగా 45083 కరోనా కేసులు, 35840 రికవరీలు నమోదు
భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. అయితే రోజువారీ పాజీటివిటీ రేటు (2.57%) గా నమోదవగా, వరుసగా 34 రోజులుగా పాజీటివిటీ రేటు 3 శాతం కన్నా తక్కువగానే నమోదవుతుంది. దేశవ్యాప్తంగా...
నీతి సూర్యుడా యేసు ప్రాణనాథుడా – తెలుగు క్రిస్టియన్ సాంగ్
జాన్ వెస్లీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానెల్ లో జీవితంలో మార్పుకు దోహదపడేలా ప్రేరణతో కూడిన సందేశాలు, ఉత్తేజకరమైన పాటలను తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో డాక్టర్ జాన్ వెస్లీ, సిస్టర్ బ్లెస్సీ...
కేరళలో కరోనా విజృంభణ: కొత్తగా 31265 పాజిటివ్ కేసులు, 153 మరణాలు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత కొన్నిరోజులుగా రోజువారీ కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 1,67,497 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 31,265...
సెప్టెంబర్ 10 నుంచి గణేష్ ఉత్సవాలు ప్రారంభం – మంత్రి తలసాని
ఈ ఏడాది గణేష్ నవరాత్రి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్...
ప్రతి రైతు ఎకరాకు లక్ష రూపాయల సంపాదనే లక్ష్యంగా వ్యవసాయం సాగాలి – మంత్రి జగదీష్ రెడ్డి
తెలంగాణలో ప్రతి రైతు ఎకరాకు లక్ష రూపాయల సంపాదనే లక్ష్యంగా వ్యవసాయం సాగాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం కూడా అదేనని ఆయన స్పష్టం...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 325 కరోనా కేసులు, రికవరీ రేటు 98.48 శాతం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. కొత్తగా 325 కేసులు నమోదవడంతో ఆగస్టు 28, శనివారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,57,119 కి...
వాహనదారులకు గుడ్ న్యూస్, బీహెఛ్-సిరీస్ తో కొత్త రిజిస్ట్రేషన్ మార్క్ ప్రకటన
వాహనాల రిజిస్ట్రేషన్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. భారత్ సిరీస్ (బీహెఛ్-సిరీస్) కింద కొత్త వాహనాల కోసం కొత్త రిజిస్ట్రేషన్ మార్క్ను ప్రవేశపెడుతున్నట్టు శనివారం నాడు ప్రకటించింది. ప్రస్తుతం ప్రభుత్వ...
ఏపీలో కొత్తగా 1321 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 1321 కరోనా పాజిటివ్ కేసులు, 19 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో ఆగస్టు 28, శనివారం ఉదయం 10 గంటల...
పారాలింపిక్స్ లో ఫైనల్ చేరిన భవీనా పటేల్ కు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ
టోక్యో పారాలింపిక్స్-2020 లో భారత మహిళా టేబుల్ టెన్నిస్ ప్లేయర్ భవీనా పటేల్ అత్యుత్తమ ప్రదర్శనతో ఫైనల్ కు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భవీనా పటేల్ కు ప్రధాని నరేంద్ర...
టోక్యో పారాలింపిక్స్లో భారత్ కు పతకం ఖరారు, ఫైనల్ చేరిన భారత ప్యాడ్లర్ భవీనా పటేల్
టోక్యో పారాలింపిక్స్-2020 ఆగస్టు 24 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ పారాలింపిక్స్లో భారత మహిళా టేబుల్ టెన్నిస్ ప్లేయర్ భవీనా పటేల్ అత్యుత్తమ ప్రదర్శనతో ఫైనల్ కు చేరుకుంది. శనివారం నాడు...













































