Home 2021
Yearly Archives: 2021
మలక్పేట నియోజకవర్గంలో 288 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ప్రారంభించిన మంత్రి కేటీఆర్
జీహెఛ్ఎంసీ పరిధిలో మలక్పేట నియోజకవర్గంలోని సైదాబాద్ లో పిల్లిగుడిసెల వద్ద పేదల కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.24.91 కోట్లతో నిర్మించిన 288 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను శనివారం నాడు రాష్ట్ర హోమ్...
తెలంగాణ ప్రజల్లో విశ్వాసం, ఆత్మస్థైర్యం కల్పించడానికే ప్రజా సంగ్రామ యాత్ర: బండి సంజయ్
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ శనివారం ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో చేపడుతున్న తన పాదయాత్రను ప్రారంభించారు. శనివారం ఉదయం ముందుగా హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి...
దేశంలో కరోనా రికవరీ రేటు 97.56 శాతం, మరణాల రేటు 1.34 శాతం
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్ళీ క్రమంగా పెరుగుతుంది. కొత్తగా 46,759 పాజిటివ్ కేసులు నమోదవడంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,26,49,947 కు చేరుకుంది. ఇక కరోనాతో మరో...
వ్యాక్సినేషన్ లో భారత్ మరో ఘనత, గత 24 గంటల్లో 1,03,35,290 కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ
దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ లో భారత్ మరో ఘనతను సాధించింది. దేశవ్యాప్తంగా ఆగస్టు 27, శుక్రవారం నాడు కోటికి పైగా (1,03,35,290) డోసులను పంపిణీ...
తెలంగాణలో గత 24 గంటల్లో 1,46,131 మందికి కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీ
తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 27, శుక్రవారం నాడు 1,00,294 మందికి మొదటి డోస్, 45,837 మందికి రెండో డోస్ కలిపి మొత్తం 1,46,131...
తీన్మార్ మల్లన్న అరెస్ట్
చింతపండు నవీన్కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నను శుక్రవారం రాత్రి చిలకలగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. ముందుగా డబ్బుల కోసం తనపై బెదిరింపులకు దిగుతున్నాడని, బ్లాక్ మెయిల్ చేశాడంటూ తీన్మార్ మల్లన్నపై మారుతీ జ్యోతిష్యాలయం...
కేరళలో కరోనా విజృంభణ: కొత్తగా 32801 పాజిటివ్ కేసులు, 179 మరణాలు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. ఇటీవల రోజువారీగా పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 32,801 కరోనా కేసులు, 179 మరణాలు...
నా చివరి రక్తపుబొట్టు దాకా దళితుల సమగ్రాభివృద్ధి కోసం పోరాడుతా: సీఎం కేసీఆర్
దళితబంధు పథకంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విధంగానే దళితబంధు విజయవంతం...
తెలంగాణలో కొత్తగా 339 కరోనా పాజిటివ్ కేసులు, 2 మరణాలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 339 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఆగస్టు 27, శుక్రవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా...
తెలంగాణ హైకోర్టు తాత్కాలిక సీజేగా జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఇన్ఛార్జ్ ప్రధాన న్యాయమూర్తిగా (సీజే) జస్టిస్ ఎం.ఎస్ రామచంద్రరావు నియమితులయ్యారు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ హిమా కోహ్లి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియామకమైన విషయం తెలిసిందే....















































