Home 2021
Yearly Archives: 2021
తెలంగాణ గురుకులాల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల చేసిన మంత్రి కొప్పుల ఈశ్వర్
రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి ఇంగ్లీష్ మీడియంలో నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను ఉచితంగా అందించాలనే మహదాశయంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గురుకులాలను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేశారని మంత్రి కొప్పులఈశ్వర్ చెప్పారు. ఎస్సీ,...
అగ్రి ఇన్నోవేషన్ హబ్ ను ప్రారంభించిన మంత్రులు కేటీఆర్, నిరంజన్రెడ్డి
హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో గల ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఏర్పాటైన ఏజిహబ్-అగ్రిఇన్నోవేషన్ హబ్ ను ఆగస్ట్ 30, సోమవారం ఉదయం రాష్ట్ర మంత్రులు కె.తారక రామారావు,...
టోక్యో పారాలింపిక్స్ లో భారత్ కు పతకాల పంట, స్వర్ణ పతకం సాధించిన అవని లేఖరా
టోక్యో పారాలింపిక్స్-2020లో భారత్ క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఒక్కరోజే నాలుగు పతకాలు (ఒక స్వర్ణం, ఒక రజతం, రెండు కాంస్యాలు) భారత్ ఖాతాలో చేరాయి. షూటింగ్ (10మీటర్ల ఎయిర్...
రాష్ట్రాలకు ఇప్పటికే 63.09 కోట్లకుపైగా కోవిడ్ వ్యాక్సిన్ డోసులు అందజేత
దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా రోజువారీగా లక్షల సంఖ్యలో కోవిడ్ వ్యాక్సిన్ డోసులను ప్రజలకు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వద్ద ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్...
దేశంలో గత 24 గంటల్లో కరోనా కేసులు ఎక్కువుగా నమోదైన 10 రాష్ట్రాలివే…
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో 42,909 కేసులు, 380 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,27,37,939 కు చేరుకోగా, మరణాల సంఖ్య 4,38,210 కి...
సంప్రదాయ భోజనం కార్యక్రమం రద్దు చేస్తున్నాం, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటన
తిరుమలలో సంప్రదాయ భోజనం కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం ఆలయ వెలుపల టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ,...
మహారాష్ట్రలో గత 24 గంటల్లో కొత్తగా 4666 కరోనా కేసులు, 131 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 29, ఆదివారం నాడు 4666 కరోనా కేసులు, 131 మరణాలు...
తెలంగాణలో కరోనా : కొత్తగా 257 పాజిటివ్ కేసులు, 409 రికవరీలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 257 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఆగస్టు 29, ఆదివారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 6,57,376 కి చేరింది. అలాగే...
ఏపీలో గత 24 గంటల్లో 64550 కరోనా పరీక్షలు, 1557 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 29, ఆదివారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,12,123 కు...
పారాలింపిక్స్ లో భారత్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ భవీనా పటేల్ కు రజత పతకం
టోక్యో పారాలింపిక్స్-2020లో భారత్ బోణి కొట్టింది. భారత మహిళా టేబుల్ టెన్నిస్ ప్లేయర్ భవీనా పటేల్ రజత పతాకాన్ని కైవసం చేసుకుంది. స్వర్ణ పతకం కోసం ఆదివారం జరిగిన మహిళల టేబుల్ టెన్నిస్...















































