Home 2021
Yearly Archives: 2021
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ : అగ్రస్థానంలో మార్నస్ లబుషెన్, ఏడో స్థానంలో కోహ్లీ
అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్ లో భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏడో స్థానానికి (756) పడిపోయాడు. కాగా రోహిత్ శర్మ ర్యాంక్ లో ఎలాంటి మార్పు...
ఒమిక్రాన్ ఎఫెక్ట్ : ఢిల్లీలో క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు, సమావేశాలపై నిషేధం
దేశంలో ఒమిక్రాన్ కరోనా వేరియంట్ కేసులు రోజురోజుకి పెరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటివరకు అత్యధికంగా 57 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమై...
రేపటి నుంచే మూడురోజుల పాటుగా సీఎం జగన్ కడప జిల్లా పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిసెంబర్ 23 నుండి డిసెంబర్ 25వ తేదీ వరకు మూడు రోజుల పాటుగా వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన...
ఏపీలో గత 24 గంటల్లో 28670 కరోనా పరీక్షలు, 103 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 22, బుధవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,76,077 కు...
ఒమిక్రాన్ చరిత్రలో ఏ వైరస్ ప్రబలనంతా వేగంగా విస్తరిస్తుంది : బిల్ గేట్స్
ప్రస్తుతం పలు ప్రపంచ దేశాలను ఒమిక్రాన్ కరోనా వేరియంట్ వణికిస్తున్న సంగతి తెలిసిందే. మొదటగా దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పుడు క్రమంగా ప్రపంచమంతా పాకుతుంది. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ వ్యాప్తిపై బిలియనీర్,...
అట్టహాసంగా రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్
పాన్-ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' సినిమా విడుదల కోసం టోటల్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. 'సాహో' తర్వాత వస్తున్న చిత్రం కావడం.. అందులోనూ పాన్ ఇండియా...
డిసెంబర్ 28న ఐఐటీ కాన్పూర్ స్నాతకోత్సవ వేడుకలో ప్రసంగించనున్న పీఎం మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 28, మంగళవారం నాడు ఐఐటీ కాన్పూర్ స్నాతకోత్సవ వేడుకలో ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో తన ప్రసంగం కోసం ఐఐటీ కాన్పూర్, ఇతర ఐఐటీలు మరియు ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన...
పీయూష్ గోయల్ వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపిన మంత్రి హరీశ్రావు
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు, కేంద్రమంత్రి పీయూష్ గోయల్పై ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర మంత్రులపై చేసిన కేంద్రమంత్రి వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకమన్నారు. మా మంత్రులు 70లక్షల మంది రైతులు,...
దేశంలో కరోనా రికవరీ రేటు 98.40 శాతం, మరణాల రేటు 1.38 శాతం
దేశంలో కరోనా వ్యాప్తి ప్రభావం తగ్గుముఖం పట్టింది. యాక్టీవ్ కరోనా కేసులు (78,190) గత 575 రోజుల కనిష్ఠానికి చేరుకున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 6,317 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా,...
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు: లోక్ సభ, రాజ్యసభ నిరవధికంగా వాయిదా
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటితో ముగిశాయి. ముందుగా నవంబర్ 29న ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలు డిసెంబర్ 23 వరకు జరగాల్సి ఉండగా, ఒకరోజు ముందుగానే ఉభయసభలను నిరవధికంగా వాయిదా వేశారు. బుధవారం నాడు...















































