Home 2021
Yearly Archives: 2021
పెండింగ్లో ఉన్న విభజన అంశాలపై చర్చకై తెలుగు రాష్ట్రాల సీఎస్ లకు కేంద్రం పిలుపు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న విభజన అంశాల పరిష్కారంపై ఇరు రాష్ట్రాలు ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. కాగా పెండింగ్లో ఉన్న విభజన/ ద్వైపాక్షిక...
శివసేన నాయకుడు సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు
శివసేన సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్ ప్రధాని నరేంద్ర మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను ప్రధాని నరేంద్రమోదీని ఫాలో అవుతాను, అందుకే నేను కూడా మాస్క్ ధరించడం లేదని రౌత్ పేర్కొన్నారు....
తెలంగాణలో మరో 5 ఒమిక్రాన్ కేసులు నమోదు, కొత్తగా 280 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ కేసులు సంఖ్య క్రమంగా పెరుగుతుంది. రాష్ట్రంలో గురువారం నాడు కొత్తగా మరో 5 ఒమిక్రాన్ కేసులు నమోదయినట్టు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసుల్లో...
జనవరి 1 నుంచి నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రారంభం
హైదరాబాద్ ప్రజలకు ఎంతో సుపరిచితం అయిన నుమాయిష్ ఎగ్జిబిషన్ నూతన సంవత్సరం రోజున ప్రారంభం కావటానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా పోయిన సంవత్సరం నిలిపివేయబడిన నుమాయిష్ ఈసారి...
కేరళలో కొత్తగా 2423 కరోనా పాజిటివ్ కేసులు, 15 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 58,459 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 2,423 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు....
గోరెటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
ప్రముఖ కవి, శాసన మండలి సభ్యులు గోరెటి వెంకన్నకు ప్రతిష్టాత్మక ‘కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు-2021’ దక్కడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ‘వల్లంకి తాళం’ అనే కవితా...
రైతుబంధు : మూడో రోజున 10,51,384 లక్షల మంది ఖాతాల్లో రూ.1302.6 కోట్లు జమ
తెలంగాణలో డిసెంబర్ 28 నుంచి రైతుబంధు నగదు పంపిణీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడో రోజైన డిసెంబర్ 30, గురువారం నాడు జరిగిన రైతుబంధు పంపిణీ వివరాలను రాష్ట్ర వ్యవసాయ...
ప్రముఖ కవి, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్నకు ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు-2021
కేంద్ర సాహిత్య అకాడమీ గురువారం నాడు 2021 సంవత్సరానికి గానూ అవార్డులను ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ కవి, రచయిత, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ...
ఏపీలో గత 24 గంటల్లో 33188 కరోనా పరీక్షలు, 130 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 30, గురువారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,76,979 కు...
ఉత్తరాఖండ్ లో పీఎం మోదీ, రూ.17500 కోట్ల విలువైన 23 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం నాడు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఉత్తరాఖండ్లో రూ.17500 కోట్ల విలువైన 23 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన చేశారు. 1976లో తొలిసారిగా రూపొందించి...













































