Home 2021
Yearly Archives: 2021
ఏపీలో 24 గంటల్లో 43770 శాంపిల్స్ కి పరీక్షలు, 158 మందికి కరోనా పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,86,852 కు చేరుకుంది. గత 24 గంటల్లో 43770 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 158...
ఆరుగురు యంగ్ క్రికెటర్లకు థార్ ఎస్యూవీ కార్లు, ఆనంద్ మహీంద్ర గిఫ్ట్
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ ను భారత్ 2-1 తో గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ చారిత్రక విజయాన్ని సాధించిన టీమిండియాకు ఇంకా శుభాకాంక్షలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి....
రక్షణై తోడుండే నేస్తం పోలీస్ – ఫ్రెండ్లీ పోలీస్ సాంగ్
అమూల్య డీజే సాంగ్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలంగాణ జానపద పాటలు, తెలుగు భక్తి పాటలు, డీజే సాంగ్స్ మరియు పలురకాల పాటల వీడియోలను అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో "రక్షణై మన...
నేతాజీ జయంతి : పరాక్రమ దివస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
స్వాతంత్య్ర సమరయోధుడు, భారత జాతీయ సైన్యం వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా శనివారం నాడు కోల్కతాలోని విక్టోరియా మెమోరియల్లో నిర్వహించిన ‘పరాక్రమ దివాస్’ వేడుకల కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర...
తెలంగాణలో ఫిబ్రవరి 1 నుండి తరగతులు, మే 17 నుంచి పదోతరగతి పరీక్షలు
తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 1 నుండి 9వ తరగతి నుంచి ఆపై కోర్సులకు తరగతులు ప్రారంభించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాఠశాలల్లో కార్యకలాపాల షెడ్యూల్ (అకడమిక్ క్యాలెండర్) పై...
ఏపీలో తోలి దశ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. తొలిదశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్కుమార్ శనివారం ఉదయం మీడియా సమావేశం నిర్వహించి నోటిఫికేషన్...
వెంగయ్య కుటుంబానికి ఆర్ధిక సాయం అందించిన పవన్, ఘటనపై ఎస్పీకి ఫిర్యాదు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒంగోలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జనసేన కార్యకర్త వెంగయ్య నాయుడు కుటుంబాన్ని పరామర్శించారు. వెంగయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జనసేన పార్టీ తరపున 8...
మాజీ మంత్రి భూమా అఖిలప్రియ జైలు నుంచి విడుదల
బోయినపల్లి కిడ్నాప్ కేసులో చంచల్గూడ జైలులో రిమాండులో ఉన్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియ శనివారం నాడు విడుదల అయ్యారు. సికింద్రాబాద్ కోర్టు ఆమెకు శుక్రవారం నాడు షరతులతో కూడిన బెయిల్ మంజూరు...
డీసీసీబీల ద్వారా మెరుగైన సేవలకోసం ఒక ప్రత్యేక యాప్ ను రూపొందించాలి: సీఎస్
రాష్ట్రంలో డీసీసీబీలతో రైతులకు మరింత మెరుగైన సేవలు అందించడంతో పాటు ఆర్ధిక సామర్ధ్యాన్ని మెరుగుపరచడం కోసం డీసీసీబీ సభ్యులకు వర్క్ షాపు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను...
నేతాజీ జయంతి వేడుకలు, రాష్ట్రపతి భవన్లో నేతాజీ చిత్రపటం ఆవిష్కరణ
భారత దేశ స్వాతంత్య్ర సమరయోధుడు, భారత జాతీయ సైన్యం వ్యవస్థాపకుడు నేతాజీ సుభాస్ చంద్రబోస్ 125 వ జయంతి ఈరోజు. ఇటీవలే నేతాజీ జన్మదినమైన జనవరి 23 వ తేదీని ప్రతి సంవత్సరం...













































