Home 2021
Yearly Archives: 2021
దేశంలో కరోనా: 24 గంటల్లో కొత్తగా 14256 పాజిటివ్ కేసులు, 152 మరణాలు
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 14,256 కరోనా కేసులు, 152 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,06,39,684 కు, మరణాల సంఖ్య 1,53,184 కు చేరుకుంది. దేశంలో...
కొమిరేపల్లి గ్రామంలో అంతుచిక్కని వ్యాధి, పలువురికి అస్వస్థత
పశ్చిమగోదావరి జిల్లాలోని దెందులూరు మండలం కొమిరేపల్లి గ్రామంలో అంతుచిక్కని వ్యాధితో ప్రజలు అస్వస్థతకు గురవుతున్నారు. శుక్రవారం నాటికి 25 మంది అస్వస్థతకు గురికాగా, తాజాగా మరో నలుగురు వింతవ్యాధి లక్షణాల బారినపడ్డట్టు తెలుస్తుంది....
రాష్ట్రంలో మార్కెటింగ్ శాఖలో 32 మందికి పదోన్నతులు: మంత్రి నిరంజన్ రెడ్డి
మార్కెటింగ్ శాఖలో పదోన్నతులపై రాష్ట్ర ప్రభుత్వం జీఓ 27 విడుదల చేసినట్టు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. 11 మంది గ్రేడ్-1 కార్యదర్శులకు స్పెషల్ గ్రేడ్...
బ్రెజిల్ కు 20 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిన భారత్, ధన్యవాదాలు తెలిపిన బోల్సోనారో
పొరుగు దేశాలు మరియు ముఖ్య భాగస్వామ్య దేశాలకు దేశంలో తయారైన కరోనా వ్యాక్సిన్లు సరఫరా చేయడానికి కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా దేశంలో తయారైన 20 లక్షల కోవీషీల్డ్...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 221 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 221 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జనవరి 22, శుక్రవారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,056 కి చేరినట్టు రాష్ట్ర వైద్య...
తెలంగాణలో ఇప్పటికే లక్ష మందికిపైగా కరోనా టీకా
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికి 1,10,248 మందికి కరోనా వ్యాక్సిన్ వేశారు. జనవరి 22, శుక్రవారం నాడు మొత్తం 33 జిల్లాల్లో 489 కేంద్రాల్లో 12,944 మందికి వ్యాక్సిన్...
ఏపీలో కరోనా : కొత్తగా 137 పాజిటివ్ కేసులు, 4 మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 137 కరోనా పాజిటివ్ కేసులు, 4 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో జనవరి 22, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,86,694...
జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 8 డయాగ్నొస్టిక్స్ కేంద్రాలు ప్రారంభం
జీహెచ్ఎంసీ పరిధిలో పేదలకు ఉచిత వైద్య పరీక్షల అందించేందుకు ఏర్పాటు చేసిన డయాగ్నొస్టిక్స్ కేంద్రాలను గురువారం నాడు తెలంగాణ రాష్ట్రమంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ మరియు...
మాజీ మంత్రి అఖిలప్రియకు బెయిల్, భార్గవ్ రామ్ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
బోయినపల్లి కిడ్నాప్ కేసులో అరెస్టై రిమాండులో ఉన్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు శుక్రవారం నాడు బెయిల్ మంజూరు అయింది. సికింద్రాబాద్ కోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ ఇస్తున్నట్లు వెల్లడించింది. రూ.10...
జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికపై నోటిఫికేషన్ విడుదల, ఫిబ్రవరి 11 న ఎన్నిక
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ప్రస్తుత పాలకమండలి పదవీకాలం ఫిబ్రవరి 10తో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ మేయర్ మరియు డిప్యూటీ మేయర్ పరోక్ష ఎన్నికకు సంబంధించి శుక్రవారం...










































