Home 2021
Yearly Archives: 2021
మకర సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి గల కారణం ఏంటి?
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...
ఏపీలో కొత్తగా 203 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 203 కరోనా పాజిటివ్ కేసులు అయ్యాయి. దీంతో జనవరి 13, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,85,437 కు చేరగా, కరోనా...
దేశంలో 102 కి చేరిన కొత్తరకం కరోనా వైరస్ పాజిటివ్ కేసులు
దేశంలో కొత్తరకం కరోనా వైరస్ (యూకే కరోనా స్ట్రెయిన్) పాజిటివ్ కేసుల సంఖ్య 102 కు చేరుకుంది. సోమవారం నాటికీ ఈ కేసుల సంఖ్య 96 గా ఉండగా, కొత్తగా మరో ఆరుగురికి...
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి
వరంగల్ రూరల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని రాయపర్తి మండలం మైలారం గ్రామంలో 50 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను బుధవారం నాడు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా...
కొవాగ్జిన్ వ్యాక్సిన్ రవాణా ప్రారంభం, హైదరాబాద్ నుంచి 11 నగరాలకు…
భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన “కొవాగ్జిన్” కరోనా వ్యాక్సిన్ కు దేశంలో అత్యవసర వినియోగానికి ఆమోదం లభించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా జనవరి 16 నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం...
ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ నియామకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్, ఎండీగా ఆర్పీ ఠాకూర్ ను నియమిస్తూ జనవరి 13, బుధవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రింటింగ్, స్టేషనరీ...
భోగి మంటల కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
భోగి పండుగ సందర్భంగా బుధవారం నాడు కృష్ణా జిల్లాలోని పరిటాల గ్రామంలో ఏర్పాటు చేసిన భోగి మంటల కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
దేశంలో కరోనా: కొత్తగా 15968 కరోనా కేసులు, 202 మరణాలు
దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత కొన్ని రోజులుగా 20 వేలకు దిగువగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 15,968 కేసులు నమోదు కావడంతో జనవరి 13,...
భోగి విశిష్టతపై ఆధ్యాత్మిక వక్త డా.అనంత లక్ష్మి విశ్లేషణ
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...
వరంగల్ లో రెండు ఆర్టీసీ బస్సుల ఢీ, 20 మందికి పైగా గాయాలు
తెలంగాణలోని వరంగల్ అర్బన్ జిల్లాలో బుధవారం నాడు రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎల్కతుర్తి మండలం వల్భాపుర్ గ్రామంలోని జాతీయ రహదారిపై ఎదురెదురుగా వచ్చిన రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ సంఘటనలో...










































