ఏపీలో కొత్తగా 203 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

Andhra Pradesh, Andhra Pradesh COVID-19 Daily Bulletin, Andhra Pradesh Department of Health, ap coronavirus cases today, ap coronavirus cases total, ap coronavirus updates district wise, AP COVID 19 Cases, AP Total Positive Cases, COVID-19, COVID-19 Daily Bulletin, Total Corona Cases In AP,mango news

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 203 కరోనా పాజిటివ్ కేసులు అయ్యాయి. దీంతో జనవరి 13, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,85,437 కు చేరగా, కరోనా వలన మరణించిన వారి సంఖ్య 7134 కి పెరిగింది. గత 24 గంటల్లో 231 మంది కరోనా నుంచి రికవరీ అయినట్టు తెలిపారు. ఇక కరోనా వలన కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారు. అలాగే ఒకేరోజులో 44,679 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా, ఏపీలో మొత్తం పరీక్షల సంఖ్య 1,24,41,272 కు చేరుకుంది.

ఏపీలో కరోనా కేసులు వివరాలు (జనవరి 13, ఉదయం 10 గంటల వరకు) :

  • రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 8,85,437
  • కొత్తగా నమోదైనా కేసులు : 203
  • కొత్తగా నమోదైన మరణాలు : 1
  • డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 8,75,921
  • యాక్టీవ్ కేసులు : 2382
  • మొత్తం మరణాల సంఖ్య : 7134
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − three =