Home 2021
Yearly Archives: 2021
తెలంగాణ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు, పౌల్ట్రీ ఇండస్ట్రీకి ప్రభుత్వం అండ
తెలంగాణ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవని, పౌల్ట్రీ ఇండస్ట్రీకి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్...
రామ్చరణ్ కు కరోనా నెగటివ్ గా నిర్ధారణ
ప్రముఖ యువ కథానాయకుడు, మెగా పవర్ స్టార్ రామ్చరణ్ కు ఇటీవల కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. కాగా రామ్చరణ్ కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా ఆయనకు నిర్వహించిన...
తెలంగాణలో హార్టికల్చర్, వెటర్నరీ యూనివర్సిటీలకు వీసీల నియామకం
తెలంగాణ రాష్ట్రంలో రెండు యూనివర్సిటీలకు వైస్ ఛాన్స్లర్ల నియామకం జరిగింది. కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ గా డాక్టర్ బి.నీరజ ప్రభాకర్ ను నియమించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్...
అంతర్గత శక్తిని తెలుసుకుని గెలుపు సాధించడం ఎలా? : యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “గెలుపు” గురించి వివరించారు. గెలుపంటే ఎప్పుడూ నవ్వుతూ ఉండడమేనని అన్నారు. విజయం సాధించిన ఎంతో మంది సిల్వర్ స్పూన్ తో పుట్టలేదని, కేవలం...
దేశంలో కొత్తగా 12584 కరోనా కేసులు,18385 రికవరీలు నమోదు
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 12,584 పాజిటివ్ కేసులు, 167 మరణాలు నమోదవడంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,04,79,179 కు చేరుకోగా, మరణాల...
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయతో సీఎం వైఎస్ జగన్ భేటీ
విజయవాడ పర్యటనకు వచ్చిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయను మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ దత్తాత్రేయకు సీఎం వైఎస్...
తెలంగాణకు చేరుకున్న కొవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్, 16 న పంపిణీకి అన్ని ఏర్పాట్లు
తెలంగాణ రాష్ట్రానికి కొవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్ చేరుకుంది. పూణే నుంచి ప్రత్యేక విమానంలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ బాక్సులను శంషాబాద్ విమానశ్రయానికి తరలించారు. మొత్తం 3.72 లక్షల వ్యాక్సిన్ డోసులు రాష్ట్రానికి చేరుకున్నట్టు తెలుస్తుంది....
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ అయిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్
ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మంగళవారం ఉదయం 11.30 గంటలకు విజయవాడలోని రాజ్ భవన్ లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు. రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల షెడ్యూల్, సింగిల్...
రాబోయే కొద్ది నెలల్లో దేశంలో 30 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయడమే లక్ష్యం: ప్రధాని మోదీ
కరోనా వ్యాక్సిన్ పంపిణి సన్నద్ధతపై సోమవారం నాడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులుతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, జనవరి 16 నుండి ప్రపంచంలోనే...
రోడ్డు ప్రమాదంలో కేంద్రమంత్రికి తీవ్ర గాయాలు, ఆయన భార్య మృతి
కేంద్ర రక్షణ, ఆయుష్ శాఖ సహాయమంత్రి శ్రీపాద్ నాయక్ సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి...














































