తెలంగాణ రాష్ట్రంలో రెండు యూనివర్సిటీలకు వైస్ ఛాన్స్లర్ల నియామకం జరిగింది. కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ గా డాక్టర్ బి.నీరజ ప్రభాకర్ ను నియమించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. అలాగే పీవీ నర్సింహారావు వెటర్నరీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ గా డాక్టర్ వంగూర్ రవీందర్ రెడ్డిని నియమించాలని సీఎం నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ఫైల్స్ పై సోమవారం నాడు సీఎం కేసీఆర్ సంతకం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ