Home 2021
Yearly Archives: 2021
సీఎం వైఎస్ జగన్ కు ఈడీ కోర్టు సమన్లు జారీ
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి శనివారం నాడు ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నెల 11న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అరబిందో, హెటిరో భూ కేటాయింపుల...
దివిస్ లాబొరేటరీస్ ప్రభావిత ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన, బహిరంగ సభ
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శనివారం నాడు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ముందుగా రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్న ఆయన అక్కడి నుంచి తుని నియోజకవర్గంలోని తొండంగి మండలం కొత్తపాకల చేరుకొని దివిస్...
మహారాష్ట్రలోని ఓ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం, 10 మంది పిల్లలు మృతి
మహారాష్ట్ర రాష్ట్రంలోని భండారా జిల్లాలో గల ఓ జనరల్ ఆసుపత్రిలో శనివారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. 2 గంటల సమయంలో ఆసుపత్రిలోని ఐసీయూ విభాగమైన సిక్ న్యూబోర్న్ కేర్ యూనిట్...
తెలంగాణలో కొత్తగా 298 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో మరో 298 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో జనవరి 8, శుక్రవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,89,433 కి చేరినట్టు...
ఏపీలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల, నాలుగు దశల్లో ఎన్నికలు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్కుమార్ శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేయనున్న...
నిరుద్యోగులకు శుభవార్త, సింగరేణిలో మార్చిలోగా 651 పోస్టుల భర్తీ
సింగరేణి బొగ్గు ఉత్పత్తి పరిశ్రమలో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి భర్తీ చేయనున్నామని సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ ప్రకటించారు. ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల...
ఏపీలో 59671 కరోనా పరీక్షలు నిర్వహించగా 319 మందికి పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. జనవరి 8, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,84,490 కు చేరుకుంది. గురువారం 9AM...
దేశంలో 82 మందికి కొత్తరకం కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ
దేశంలో కొత్తరకం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. బుధవారం నాటికీ ఈ కేసుల సంఖ్య 73 గా ఉండగా, కొత్తగా మరో 9 మందికి కొత్త రకం కరోనా...
మహిళా కమిషన్ చైర్మన్ గా సునీతా లక్ష్మారెడ్డి బాధ్యతల స్వీకరణ
తెలంగాణ రాష్ట్ర తోలి మహిళా కమిషన్ ఛైర్పర్సన్గా మాజీ మంత్రి వాకిటి సునీతా లక్ష్మారెడ్డిని, మరో ఆరుగురిని మహిళా కమిషన్ సభ్యులుగా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే....
ఒకేరోజులో 3693 కరోనా పాజిటివ్ కేసులు, 73 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. జనవరి 8, శుక్రవారం నాడు 3693 కరోనా కేసులు, 73 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,61,975 కి...













































