Home 2021
Yearly Archives: 2021
జనవరి 26న ఢిల్లీలో ట్రాక్టర్లతో కిసాన్ పరేడ్ నిర్వహిస్తాం: రైతు సంఘాలు
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన 39 వ రోజుకు చేరుకుంది. ఇటీవల కేంద్రప్రభుత్వం, రైతు సంఘాల మధ్య జరిగిన చర్చలు కూడా పూర్తిస్థాయిలో...
ఏపీలో ప్రత్యేక అధికారుల పాలన ఆరు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జరగకపోవడంతో ప్రస్తుతం జిల్లాపరిషత్ లు, మండలపరిషత్ లు ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో...
అయ్యప్ప స్వామి జననం కథ
భక్తి యూట్యూబ్ ఛానెల్ ద్వారా అనేక మతాలు, ఆచారాలకు సంబంధించిన భక్తి వీడియో సాంగ్స్ తో పాటుగా ఆధ్యాత్మికత మరియు నైతిక విలువలపై సందేశాలును అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో “అయ్యప్ప...
భారత్ లో కోవిషిల్డ్ కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి
దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి మరో ముందడుగు పడింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ-ఆస్ట్రాజెనికా సౌజన్యంతో "కోవిషిల్డ్" పేరుతో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి సెంట్రల్...
వచ్చే 3 నెలలు మరింత ఆదాయం సాధించేలా కృషి చేయాలి: సీఎస్
రాష్ట్రంలో ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్ శాఖల ద్వారా మరింత ఆదాయం సాధించేలా వచ్చే 3 నెలలు కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను కోరారు. శనివారం నాడు...
కరోనా వ్యాక్సిన్ పై శుభవార్త, కొవాగ్జిన్ వ్యాక్సిన్ కు నిపుణుల కమిటీ ఆమోదం
కరోనా వైరస్ నివారణకు “కొవాగ్జిన్” పేరుతో హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ పూర్తి స్వదేశీయంగా వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. కొవాగ్జిన్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతించాలని కోరుతూ...
క్షణాల్లో మోటివేషన్ పొందేందుకు మార్గాలేంటి?
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, చాలామందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, జీవనశైలి...
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 19079 కరోనా కేసులు, 224 మరణాలు నమోదు
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 19,079 కరోనా కేసులు, 224 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,03,05,788 కు, మరణాల సంఖ్య 1,49,218 కు చేరుకుంది. దేశంలో...
రామతీర్థం ఆలయాన్ని సందర్శించిన చంద్రబాబు
విజయనగరం జిల్లా రామతీర్థం బోడికొండపై ఉన్న కోదండ రామాలయంలోని కోదండరాముడి విగ్రహ ధ్వంసం ఘటనపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. శనివారం నాడు వైస్సార్సీపీ, బీజేపీ, టీడీపీ నేతలు రామతీర్థం పర్యటనకు రావడంతో ఆ...
ఛాతీనొప్పితో ఆసుపత్రిలో చేరిన సౌరవ్ గంగూలీ
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ శనివారం నాడు అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఉదయం జిమ్ చేస్తుండగా ఛాతీ నొప్పితో బాధపడడంతో ఆయన కోల్కతాలోని ఉడ్ల్యాండ్స్ ఆసుపత్రిలో...












































