Home 2021
Yearly Archives: 2021
ఏపీలో కొత్తగా 141 మందికి కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ, 2 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్-19 మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 30,752 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 141...
గోధుమ రవ్వ పాయసం చేసుకోవడం ఎలా?
“SOOTIGA SUTHI LEKUNDA VANTALU” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పలు రకాల కుకింగ్ వీడియోలను అందిస్తున్నారు. ముఖ్యంగా వెజ్ కూరలు, స్వీట్స్, స్నాక్స్, పొడులు, పచ్చళ్ళు, పలు రకాల రైస్ లు ఎలా...
కోవిడ్ నియంత్రణ చర్యల అమలు జనవరి 31, 2022 వరకు పొడిగింపు
దేశంలో కోవిడ్-19 కేసుల పెరుగుదల, కొత్త కోవిడ్ వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న కోవిడ్ నియంత్రణ చర్యల అమలును జనవరి 31, 2022 వరకు పొడిగిస్తునట్టు కేంద్ర...
దేశంలో గత 24 గంటల్లో కోలుకున్న 6450 కరోనా బాధితులు, రికవరీ రేటు 98.40 శాతం
దేశంలో కొత్తగా 6,358 కరోనా పాజిటివ్ కేసులు, 293 మరణాలు నమోదయ్యాయి. దీంతో డిసెంబర్ 28, మంగళవారం ఉదయం 8 గంటల నాటికీ కరోనా కేసుల సంఖ్య 3,47,99,691 కు, మరణాల సంఖ్య...
జనవరి 3 నుండి 15-18 వయస్సు వారికి కరోనా వాక్సిన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలి : మంత్రి హరీశ్...
రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్ వ్యాప్తి, వ్యాక్సినేషన్ వంటి అంశాలపై వైద్యారోగ్య శాఖ అధికారులతో సోమవారం తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సమీక్ష నిర్వహించారు. మళ్ళీ పలు రాష్ట్రాల్లో...
మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకు భద్రత పెంపుపై సీఎం జగన్ ఆదేశాలు
మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని, కొంతమంది తనను చంపేందుకు రెక్కీ నిర్వహించారని వంగవీటి రాధా...
బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
బీసీసీఐ అధ్యక్షుడు, మాజీ టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీకి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ముందుగా కరోనా లక్షణాలు కన్పించడంతో ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోగా పాజిటివ్గా తేలడంతో, సోమవారం రాత్రే గంగూలీ కోల్కతాలోని...
తెలంగాణలో కొత్తగా 182 కరోనా కేసులు, 55 కి చేరిన ఒమిక్రాన్ వేరియంట్ కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 182 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో డిసెంబర్ 27, సోమవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,80,844 కి పెరిగింది. అలాగే...
కేరళలో కొత్తగా 1636 కరోనా పాజిటివ్ కేసులు, 23 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 42,149 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 1,636 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు....
రేపటి నుంచే యాసంగి రైతుబంధు నిధులు పంపిణీ, 8 విడతల్లో రూ.50 వేల కోట్లు జమ
రాష్ట్రంలో రేపటి నుంచి (డిసెంబర్ 28) రైతుల ఖాతాల్లో రైతుబంధు పథకం నిధులు జమఅవుతాయని, అందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి...













































