Home 2021
Yearly Archives: 2021
నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్ : ఉత్తమ వైద్య సేవలు అందించిన రాష్ట్రాల్లో 3వ స్థానంలో తెలంగాణ
నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన స్టేట్ హెల్త్ ఇండెక్స్ 2019-20లో వైద్య సేవలు మెరుగుపడ్డ రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో, ఓవరాల్ గా ఉత్తమ వైద్య సేవలు అందించిన రాష్ట్రాల్లో...
వివాహ బంధానికి విలువనివ్వండి – దంపతులకు పోప్ ఫ్రాన్సిస్ లేఖ
ప్రపంచవ్యాప్తంగా కరోనా కాలంలో వివాహ బంధాలు విచ్చిన్నం కావడంపై పోప్ ఫ్రాన్సిస్ ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు విడిపోతే, అది పసి పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆవేదన తెలిపారు. అందుకే పెళ్ళైన...
ఏపీలో కొత్తగా 54 మందికి కరోనా పాజిటివ్, 6 జిల్లాల్లో జీరో కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 54 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. 6 జిల్లాల్లో జీరో కేసులు నమోదయ్యాయి. దీంతో డిసెంబర్...
ఏపీలో ఏకగ్రీవమైన పంచాయతీలకు ప్రభుత్వం ప్రోత్సాహక నిధులు మంజూరు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని నెలల క్రితం ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగిన గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ప్రోత్సాహక నిధులను మంజూరు చేసింది. 13 వేలకు పైగా గ్రామాల్లో జనవరి, ఫిబ్రవరి నెలల్లో పంచాయతీ ఎన్నికలు...
శ్రీవారి సర్వదర్శనం టిక్కెట్లు విడుదల – నిమిషాల వ్యవధిలో ఖాళీ
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సర్వదర్శనం టికెట్లు ఆన్ లైన్ లో విడుదలయ్యాయి. జనవరి నెలకు సంబంధించిన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు ఈరోజు విడుదల చేశారు. రోజుకు 10 వేల...
నువ్వుల పిండి పూర్ణాలు తయారుచేసుకోవడం ఎలా?
రెసిపీ యూట్యూబ్ ఛానెల్ లో ప్రత్యేకమైన వంట వీడియోలను అందిస్తున్నారు. భోజనప్రియులు ఎంతో ఇష్టపడే స్నాక్స్, టిఫిన్స్, భారతీయ, చైనీస్, జపనీస్ మరియు ఇటాలియన్ వంటకాలను ఎలా తయారు చేసుకోవాలో వివరిస్తున్నారు. ఈ...
పచ్చా పచ్చాని పల్లె అనే పుస్తకాన్నిఆవిష్కరించిన సీఎస్ సోమేశ్ కుమార్
దేశంలోనే పల్లెప్రగతి పథకం అద్భుత ఆవిష్కరణ అని, గ్రామ స్వరాజ్యానికి ఇది ప్రాణం పోసిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. రాష్ట్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడిగా ఇటీవల...
ఒమిక్రాన్ ఎఫెక్ట్ : కర్ణాటక, ఢిల్లీలలో నైట్ కర్ఫ్యూ అమలుకు నిర్ణయం
దేశంలో కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఇప్పటివరకు మొత్తం 19 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 578 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ వ్యాప్తి, మళ్ళీ కరోనా పాజిటివ్ కేసుల పెరుగుదల...
దేశంలో కొత్తగా 6531 కరోనా పాజిటివ్ కేసులు, 315 మరణాలు నమోదు
దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య 578కు చేరుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం వెల్లడించింది. మొత్తం 19 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదుకాగా, అత్యధికంగా ఢిల్లీలో...
15-18 సంవత్సరాల వారికీ వ్యాక్సినేషన్, ప్రికాషన్ డోస్ పంపిణీపై పీఎం మోదీ ప్రకటన
దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి, కోవిడ్-19 కేసుల పెరుగుదల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 25, శనివారం రాత్రి జాతినుద్దేశించి ప్రసంగించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని మోదీ వ్యాక్సినేషన్ కు...












































