Home 2021
Yearly Archives: 2021
హుజూరాబాద్ అభ్యర్థిగా ఈటల రాజేందర్ ను ఖరారు చేస్తూ బీజేపీ అధికారికంగా ప్రకటన
హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక అక్టోబర్ 30న జరగనుంది. ఈ ఉపఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో హుజూరాబాద్ అభ్యర్థిగా ఈటల రాజేందర్ ను ఖరారు చేస్తూ బీజేపీ...
మహారాష్ట్రలో కోవిడ్-19 : కొత్తగా 2692 పాజిటివ్ కేసులు, 41 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గతకొన్ని రోజులుగా రోజువారీ కరోనా కేసులు 5 వేలు లోపుగానే నమోదవుతున్నాయి. ఈ క్రమంలో అక్టోబర్ 3, ఆదివారం నాడు 2,692 కరోనా...
తెలంగాణలో కొత్తగా 162 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 162 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో అక్టోబర్ 3, ఆదివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,66,546 కి పెరిగింది. అలాగే...
ఏపీలో గత 24 గంటల్లో 45481 కరోనా పరీక్షలు, 765 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 3, ఆదివారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,52,763 కు...
ఆటంకములు ఎలా అధిగమించాలి? – Raja Faith Ministries
“Raja Faith Ministries” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పాస్టర్ రాజా హెబెల్ బైబిల్ గురించి వివరణాత్మక వీడియోలను అందిస్తున్నారు. ప్రేరణ కోసం మరియు ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వాన్ని కోరుతూ, బైబిల్ ఆలోచనలను ఆచరణీయమైన...
హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా బల్మూరి వెంకట్ ఖరారు
కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక అక్టోబర్ 30న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉపఎన్నికకు అక్టోబర్ 1న నోటిఫికేషన్ జారీ కాగా, నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ...
దేశంలో కరోనా రికవరీ రేటు 97.87 శాతం, మరణాల రేటు 1.33 శాతం
దేశంలో కరోనా వ్యాప్తి ప్రభావం తగ్గుముఖం పట్టింది. 199 రోజుల తర్వాత యాక్టీవ్ కరోనా కేసులు కనిష్ఠానికి చేరుకున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 22,842 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం...
రాజమండ్రి కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒకరికీ అభినందనలు – పవన్ కళ్యాణ్
అక్టోబర్ 2న రాజమండ్రి కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒకరికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. "పాలకపక్షం ఎన్ని అడ్డంకులు సృష్టించినా...
భవానీపూర్ ఉపఎన్నిక కౌంటింగ్ : ఆధిక్యంలో టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని భవానీపూర్, శంషేర్గంజ్, జంగీపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో మరియు ఒడిశాలోని పిప్లీ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికకు సెప్టెంబర్ 30న పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నాలుగు చోట్ల...
ఓటమి భయం నిన్ను వెంటాడుతుందా? : డాక్టర్ జాన్ వెస్లీ
జాన్ వెస్లీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానెల్ లో జీవితంలో మార్పుకు దోహదపడేలా ప్రేరణతో కూడిన సందేశాలు, ఉత్తేజకరమైన పాటలను తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో డాక్టర్ జాన్ వెస్లీ, సిస్టర్ బ్లెస్సీ...















































