Home 2021
Yearly Archives: 2021
వైద్య ఆరోగ్య శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష, ఒమిక్రాన్ వ్యాప్తిపై చర్చ?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం నాడు వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానితో పాటుగా పలువురు...
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అరెస్ట్
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసం వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ను సమీప పోలీస్ స్టేషన్ కు తరలించారు. ముందుగా సోమవారం నాడు ముఖ్యమంత్రి...
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ “నిరుద్యోగ దీక్ష” ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఉదయం "నిరుద్యోగ దీక్ష" ప్రారంభించారు. ముందుగా ఈ దీక్షను ఇందిరాపార్కు వద్ద...
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గృహ నిర్బంధం
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ని గృహ నిర్బంధం చేశారు తెలంగాణ పోలీసులు. జూబ్లీహిల్స్ ప్రాంతంలోని రేవంత్ ఇంటి చుట్టూ పోలీసులను మోహరించారు. ముఖ్యమంత్రి కెసీఆర్ ఫామ్ హౌస్ ఉన్న ఎర్రవెళ్లి లో...
బండి సంజయ్ తలపెట్టిన నిరుద్యోగ దీక్ష పచ్చి అవకాశవాదమే : మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సోమవారం "నిరుద్యోగ దీక్ష" తలపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బండి సంజయ్ దీక్షను తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి...
దక్షిణాఫ్రికాతో మొదటి టెస్టులో సెంచరీ చేసిన భారత్ ఓపెనర్ కేఎల్ రాహుల్
టీమ్ ఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ (122 నాటౌట్: 248 బంతుల్లో 16x4, 1x6) దక్షిణాఫ్రికాతో ప్రారంభమైన తొలి టెస్టులో మొదటి రోజు ఆటలో సెంచరీ సాధించాడు. సఫారీ బౌలర్లపై రాహుల్ రోజు...
తెలంగాణ రాష్ట్రంలో మరో 3 ఒమిక్రాన్ కేసులు నమోదు
తెలంగాణలో కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ కేసులు సంఖ్య క్రమంగా పెరుగుతుంది. రాష్ట్రంలో కొత్తగా ఆదివారం నాడు మరో 3 ఒమిక్రాన్ కేసులు నమోదయినట్టు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసుల్లో నాన్...
కేరళలో కొత్తగా 1824 కరోనా కేసులు, 16 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొంత తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 38,929 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 1,824 మందికి కరోనా పాజిటివ్ గా...
ఏపీలో గత 24 గంటల్లో 25086 కరోనా పరీక్షలు, 82 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 26, ఆదివారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,76,492 కు...
శివుని అర్ధనారీశ్వర రూపం వెనుక రహస్యం! – డాక్టర్ అనంత లక్ష్మి
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...











































