Home 2022
Yearly Archives: 2022
మాస్టర్ సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 152వ పాఠంలో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో...
రంజాన్ పండుగపై తెలంగాణ రాష్ట్ర మంత్రుల సమీక్ష
రంజాన్ మాసం సమీపిస్తున్న సందర్భంగా మాసబ్ ట్యాంక్ లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్ లో పలు ప్రభుత్వ శాఖల అధికారులతో తెలంగాణ రాష్ట్ర మంత్రులు మహముద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్,...
టీఎంసీ మద్దతు లేకుండా రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించలేదు – పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ
ఐదు రాష్ట్రాల ఫలితాలను చూసి మురిసిపోవద్దని, తమ పార్టీ మద్దతు లేకుండా రాష్ట్రపతి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) విజయం సాధించలేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి...
దేశంలో 32,811 యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 98.72 శాతం
దేశవ్యాప్తంగా రోజువారీగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.38 శాతంగా నమోదైంది. గత 24 గంటల్లో కొత్తగా 3 వేలలోపే (2,876) పాజిటివ్ కేసులు...
దేశపౌరులకు వ్యాక్సిన్ వేసేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో నేడు ఒక ముఖ్యమైన రోజు : ప్రధాని మోదీ
దేశంలో 12 మరియు 14 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు నేటి నుంచి (మార్చి 16, బుధవారం) కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర...
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 69 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 69 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మార్చి 16, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,19,012 కు చేరింది....
కరోనా ప్రభావం తగ్గింది, కానీ వైరస్ ప్రమాదం ఇంకా పొంచే ఉంది – ‘నేషనల్ వ్యాక్సినేషన్ డే’ లో...
కరోనా ప్రభావం తగ్గింది, కానీ వైరస్ ప్రమాదం ఇంకా పొంచే ఉందని తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని, ఈ విషయంలో...
నేడు పొట్టి శ్రీరాములు జయంతి.. నివాళులర్పించిన ఏపీ సీఎం జగన్
అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా సచివాలయంలో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు జీవితం ఎందరికో ఆదర్శమని సీఎం జగన్ కొనియాడారు. ఆ మహానుభావుడి...
రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం: ‘నాటో’ దేశాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన జెలెన్స్కీ
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రారంభించి 3 వారాలు గడుస్తున్నా.. పరిస్థితుల్లో ఎలాంటి మార్పు కనిపించటం లేదు. ఇప్పటికే పలుమార్లు రెండు దేశాల మధ్య చర్చలు కూడా జరిగాయి. కానీ, ఎలాంటి కీలక నిర్ణయాలు...
‘జగనన్న విద్యా దీవెన పథకం’ నిధులు విడుదల చేసిన సీఎం జగన్.. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 709...
ఈరోజు జగనన్న విద్యా దీవెన నిధులను విడుదల చేశారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జగనన్న విద్యా దీవెన కింద అక్టోబర్-డిసెంబర్, 2021 త్రైమాసికానికి దాదాపు 10.82 లక్షల మంది విద్యార్థులకు...












































