Home 2022
Yearly Archives: 2022
ఎన్నికల్లో ఓడిన 5 రాష్ట్రాల పీసీసీ అధ్యక్షుల రాజీనామా కోరిన సోనియా గాంధీ, తన రాజీనామా లేఖను పంపిన...
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమి చెందడంతో కాంగ్రెస్ హైకమాండ్ ప్రక్షాళన చేపట్టింది. ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యులను చేస్తూ ఆయా రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులను రాజీనామా...
యాదాద్రి ప్రధానాలయ మహాకుంభ సంప్రోక్షణకు ముహూర్తం ఖరారు
తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ మహాకుంభ సంప్రోక్షణ (ఉద్ఘాటన)కు ముహూర్తం ఖరారైంది. ఈనెల 28న మధ్యాహ్నం 12 గంటల 11 నిమిషాలకు మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అదే రోజు...
ఈ ఏడాది వైభవంగా శ్రీరామనవమి వేడుకలు, భక్తుల సమక్షంలోనే భద్రాద్రి రాములోరి కళ్యాణం
భద్రాద్రిలో ఏప్రిల్ 10 జరగనున్న శ్రీరామనవమి వేడుకలపై రాష్ట్ర దేవాదాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవాన్ని ఈ ఏడాది అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని దేవాదాయ శాఖ మంత్రి...
తెలంగాణలో కొత్తగా 81 కరోనా కేసులు, 14 జిల్లాల్లో జీరో కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 81 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మార్చి 16, మంగళవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,90,499 కి పెరిగింది. 14...
ఏపీ అసెంబ్లీ సమావేశాలు: ఏడో రోజూ సభలో టీడీపీ సభ్యులు నిరసనలు.. సస్పెన్షన్ విధించిన స్పీకర్
ఏడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈరోజు పలు శాఖల (సాంఘిక, గిరిజన, బీసీ, మహిళ, శిశు, మైనారిటీ సంక్షేమం, గృహనిర్మాణ శాఖ) పద్దులపై...
మీ స్నేహితులు ఎలాంటి వారు? – యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “స్నేహం” అనే అంశంపై విశ్లేషణ చేశారు. కొంతమంది స్నేహితుల ప్రేరణతో జీవితంలో ఎంతో ఎదుగుతామని, మరికొంతమంది ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటామని అన్నారు. స్నేహితుల్లో...
కేరళ రాష్ట్రంలో కొత్తగా 1193 కరోనా పాజిటివ్ కేసులు, 3 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 27,465 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 1,193 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు...
చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఏపీ మంత్రి కొడాలి నాని
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని సంచలనం వ్యాఖ్యలు చేశారు. ఈరోజు (మంగళవారం) అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. టీడీపీ...
పాకిస్థాన్లో భారత మిస్సైల్ ప్రమాదంపై.. రాజ్యసభలో కీలక ప్రకటన చేసిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్
పాకిస్థాన్ భూభాగంలోకి పొరపాటున భారత్ మిస్సైల్ దూసుకెళ్లిన ఘటనపై రాజ్యసభలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేడు కీలక ప్రకటన చేశారు. మార్చి 9న రాత్రి ఏడు గంటల సమయంలో మిస్సైల్ యూనిట్లో...
ఇకపై ప్రతి ఎమ్మెల్యే నిత్యం ప్రజల్లో ఉండాలి.. నాయకుల పనితీరుని సమీక్షిస్తానన్న సీఎం జగన్
ఈరోజు వైఎస్సార్సీపీ శాసనసభాపక్షం సమావేశం జరిగింది. అసెంబ్లీ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ఈ సమావేశానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నాయకులకు పలు సూచనలు చేశారు. రాబోయే...













































