Home 2022
Yearly Archives: 2022
చంద్రబాబు కందుకూరు సభలో విషాదం, తొక్కిసలాటలో 8మంది మృతి, రూ. 10లక్షల పరిహారం ప్రకటన
నెల్లూరు జిల్లా కందుకూరులో బుధవారం రాత్రి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్న సభలో అపశృతి చోటుచేసుకుంది. భారీగా కార్యర్తలు, ప్రజలు తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది....
ఏడాది తర్వాత జైలు నుంచి విడుదలైన మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్
మహారాష్ట్ర మాజీ హోంమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత అనిల్ దేశ్ముఖ్ బుధవారం ఆర్థర్ రోడ్ జైలు నుంచి ఏడాది తర్వాత విడుదలయ్యారు. ముంబై హైకోర్టు దేశ్ముఖ్కు బెయిల్ మంజూరు చేసే...
తెలంగాణ టెక్స్ టైల్ రంగానికి కేంద్రబడ్జెట్ లో భారీగా నిధులు కేటాయించాలి – మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలోని నేతన్నల సంక్షేమం, అభివృద్ధి కోసం రానున్న కేంద్ర బడ్జెట్లో రాష్ట్ర టెక్స్ టైల్ రంగానికి తగినన్ని నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర టెక్స్ టైల్ శాఖ మంత్రి...
అలియా భట్ గంగూబాయి కతియావాడి సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఈ వీడియోలో సంజయ్ లీలా భన్సాలీ...
రెయిన్ బో కేక్ తయారుచేసుకోవడం ఎలా?
వావ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇంట్లో వండుకోదగిన ఎన్నో రకాలైన వంటకాల వివరాలను అందిస్తున్నారు. నోరూరించే నాన్ వెజ్, వెజ్ ఆహార వంటకాల ప్రత్యేకమైన సమాచారంతో పాటుగా రుచికరమైన పచ్చళ్ళ, స్నాక్స్, డ్రింక్స్...
తెలంగాణలో పదోతరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదల, ఎప్పటినుంచంటే?
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. పదో తరగతి-2023 పరీక్షలు ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎస్ఎస్సీ బోర్డు...
పింఛన్ లబ్ధిదారుల సంఖ్య తగ్గించుకోవాలనే ఆలోచన విరమించుకోవాలి, సీఎం జగన్ కు పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ
ఏపీలో సామాజిక పింఛన్ల తొలగింపు నిమిత్తం నోటీసులు జారీ చేస్తున్న తీరు గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం బహిరంగ లేఖ...
రైతుబంధు కింద నేడు తొలిరోజు 21 వేల మంది రైతుల ఖాతాల్లో రూ.607 కోట్లు జమ చేస్తున్నాం –...
తెలంగాణ ప్రభుత్వం రైతులకు పంట పెట్టుబడి కోసం సాయం అందించే 'రైతుబంధు' పథకాన్ని పదో విడుతను బుధవారం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా యాసంగి సీజన్కు సంబంధించి రైతులకు పెట్టుబడి సాయం కింద...
కేంద్ర కార్మిక, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి భూపేంద్ర యాదవ్తో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా బుధవారం మధ్యాహ్నం కేంద్ర కార్మిక, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్తో సీఎం...
ఆస్పత్రిలో చేరిన ప్రధాని మోదీ తల్లి హీరాబెన్, త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానంటూ ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ
నిరంతరం ఆరోపణలు, విమర్శలు చేసుకునే రాజకీయ ప్రత్యర్ధులు ఒకరి పట్ల ఒకరు అభిమానాన్ని, మద్దతును ప్రకటించడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. అలాంటి సందర్భమే ఒకటి బుధవారం చోటుచేసుకుంది. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ...












































