Home 2022
Yearly Archives: 2022
సుప్రసిద్ధ సంస్కృత భాషా పండితుడు, పద్మశ్రీ శ్రీభాష్యం విజయసారథి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
సుప్రసిద్ధ సంస్కృత భాషా పండితుడు, కరీంనగర్ కు చెందిన, పద్మశ్రీ శ్రీభాష్యం విజయసారథి మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. శ్రీభాష్యం విజయసారథి మరణం దేశ సంస్కృత...
అమెరికాను వణికిస్తున్న మంచు తుఫాన్.. గడ్డకట్టిన నయాగరా జలపాతం
అగ్రరాజ్యం అమెరికాను మంచు తుఫాన్ వణికిస్తోంది. క్రిస్మస్ వారాంతంలో ఒక్కసారిగా చుట్టుముట్టిన మంచు తుఫాన్ ధాటికి యునైటెడ్ స్టేట్స్లో జనజీవనం స్తంభించిపోయింది. గత కొన్నేళ్లలో ఇంతటి భారీ స్థాయిలో చలి పెరగడం ఇదే...
గాంధీభవన్లో ఘనంగా కాంగ్రెస్ 138వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.. పాల్గొన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
భారత జాతీయ కాంగ్రెస్ 138వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బుధవారం గాంధీభవన్లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు టీపీసీసీ చీఫ్ ఎ రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన...
రాహుల్ గాంధీ భద్రతపై అమిత్ షాకు కాంగ్రెస్ లేఖ, భారత్ జోడో యాత్రలో భద్రతా ఉల్లంఘనలు ప్రస్తావన
కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న 'భారత్ జోడో యాత్ర'లో భద్రతా ఉల్లంఘనలు జరిగినట్లు కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ మేరకు రాహుల్ గాంధీ భద్రతను నిర్ధారించడానికి తక్షణ చర్యలు...
ప్రధాని మోదీతో ముగిసిన ఏపీ సీఎం జగన్ భేటీ.. రాష్ట్రానికి అందాల్సిన నిధులు, బకాయిలు సహా పలు అంశాలపై...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం అయ్యారు. దాదాపు గంటపాటు ప్రధాని మోదీతో ఆయన భేటీ కొనసాగినట్లు సమాచారం. రాష్ట్ర సమస్యలే ప్రధాన ఎజెండాగా...
దేశంలో 3,468 యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 98.80 శాతం
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. గత 24 గంటల్లో 200 లోపే కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 188 పాజిటివ్ కేసులు నమోదవడంతో డిసెంబర్ 28, బుధవారం ఉదయం...
ప్రధాని మోదీ తల్లి హీరాబెన్కు తీవ్ర అస్వస్థత, అహ్మదాబాద్లోని ఆస్పత్రికి తరలింపు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ఉదయం ఆమెకు ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన అహ్మదాబాద్లోని యూఎన్ మెహతా ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో గుజరాత్...
ఏపీ సీఎం వైఎస్ జగన్ను కలిసిన ప్రైమ్ హెల్త్కేర్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ప్రేమ్సాగర్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అమెరికాలోని ప్రైమ్ హెల్త్కేర్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ప్రేమ్సాగర్ రెడ్డి కలిశారు. మంగళవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ప్రైమ్ హెల్త్...
భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, స్వామివారికి ప్రత్యేక పూజలు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం భద్రాచలంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆమె ప్రముఖ పుణ్యక్షేత్రం సీతా రామచంద్ర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ ఉదయం ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి తెలంగాణ...
‘యువగళం’ పేరిట నారా లోకేష్ మహా పాదయాత్ర, జనవరి 27 నుంచి 400 రోజుల పాటు 4000 కి.మీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రను చేపట్టబోతున్నట్టు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా నారా లోకేష్ చేపట్టబోయే పాదయాత్ర పేరు, ప్రారంభ తేది, పాదయాత్ర ఎక్కడ నుంచి...












































