Home 2022
Yearly Archives: 2022
ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చే శక్తి ఇంజనీర్లకు ఉంది, నారాయణమ్మ కాలేజీలో రాష్ట్రపతి ప్రసంగం
తెలంగాణలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది పర్యటన కొనసాగుతుంది. ఐదు రోజుల పర్యటనలో భాగంగా డిసెంబర్ 26న సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంకు చేరుకున్న ఆమె వరుసగా పలు కార్యక్రమాల్లో...
వలస ఓటర్లకు ఈసీ శుభవార్త.. ఉన్నచోటే ఓటు వేసేందుకు ప్రత్యేకంగా ‘రిమోట్ ఓటింగ్ మెషీన్’ తయారీ
వలస ఓటర్లకు ఎలక్షన్ కమీషన్ (ఈసీ) శుభవార్త వినిపించింది. దేశీయ వలస ఓటర్ల కోసం వినూత్న యంత్రాన్ని ఆవిష్కరించింది. సరికొత్త ఎలక్ట్రానిక్ 'రిమోట్ ఓటింగ్ మెషీన్' యొక్క నమూనాను అభివృద్ధి చేసినట్లు ఎన్నికల...
కందుకూరు ఘటనపై సీఎం జగన్ ఆరా, మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా
ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో 8మంది మృతి చెందగా, మరికొంతమంది గాయపడిన నేపథ్యంలో...
దేశంలో కరోనా: కొత్తగా 268 మందికి పాజిటివ్ గా నిర్ధారణ, కేసులు ఎక్కడ ఎక్కువంటే?
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో మొత్తం 2,36,919 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 268 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రోజువారి పాజిటివిటీ రేటు 0.11 శాతంగా నమోదవగా,...
తెలంగాణలో ఉద్యోగాల భర్తీ, మరో రెండు నోటిఫికేషన్స్ విడుదల చేసిన టీఎస్పీఎస్సీ
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 28, బుధవారం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) మరో రెండు నోటిఫికేషన్స్ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలో...
కందుకూరు తొక్కిసలాట ఘటనపై ఏపీ పోలీసుల నజర్, కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కుందుకూరు పట్టణంలో బుధవారం రాత్రి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు రోడ్షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది మరణించిన ఘటనపై...
టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ సీనియర్ నటుడు వల్లభనేని జనార్దన్ కన్నుమూత
టాలీవుడ్ను వరుస మరణాలు వెంటాడుతున్నాయి. తాజాగా చిత్రపరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు, రచయిత వల్లభనేని జనార్దన్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో...
మహిళల టీ20 ప్రపంచకప్-2023: 15 మందితో కూడిన భారత్ జట్టు ఇదే, ఏపీ క్రీడాకారిణి అంజలి సర్వాణికి చోటు
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2023 సౌతాఫ్రికాలో జరగనున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 10వ తేదీ నుండి 26వ తేదీ వరకు ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఎనిమిదో ఎడిషన్ జరగనుంది. ఈ నేపథ్యంలో...
కందుకూరు ప్రమాదం దురదృష్టకరం – జనసేన అధినేత పవన్ కళ్యాణ్
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో బుధవారం రాత్రి కందుకూరులో జరిగిన సభలో తోపులాట జరగడంతో 8 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్...
కందుకూరు ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున ఎక్స్ గ్రేషియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా కందుకూరులో బుధవారం రాత్రి విషాదం చోటు చేసుకుంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కందుకూరులో జరిగిన సభలో తోపులాట జరగడంతో 8 మంది ప్రాణాలు కోల్పోయారు....











































