Home 2022
Yearly Archives: 2022
మనలను నిలబెట్టడం దేవునికి అసాధ్యమా? – డాక్టర్ జాన్ వెస్లీ సందేశం
జాన్ వెస్లీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానెల్ లో జీవితంలో మార్పుకు దోహదపడేలా ప్రేరణతో కూడిన సందేశాలు, ఉత్తేజకరమైన పాటలను తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో డాక్టర్ జాన్ వెస్లీ, సిస్టర్ బ్లెస్సీ...
నెల్లూరు చింత చేపల ఇగురు తయారుచేసుకోవడం ఎలా?
రెసిపీ యూట్యూబ్ ఛానెల్ లో ప్రత్యేకమైన వంట వీడియోలను అందిస్తున్నారు. భోజనప్రియులు ఎంతో ఇష్టపడే స్నాక్స్, టిఫిన్స్, భారతీయ, చైనీస్, జపనీస్ మరియు ఇటాలియన్ వంటకాలను ఎలా తయారు చేసుకోవాలో వివరిస్తున్నారు. ఈ...
ప్రపంచ ప్రముఖుల గురించి రహస్యాలు, ఆశ్చర్యపరిచే వాస్తవాలు
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ...
నీ దృష్టి దేవుని మీదా లేక లోకం మీదా?– Raja Faith Ministries
“Raja Faith Ministries” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పాస్టర్ రాజా హెబెల్ బైబిల్ గురించి వివరణాత్మక వీడియోలను అందిస్తున్నారు. ప్రేరణ కోసం మరియు ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వాన్ని కోరుతూ, బైబిల్ ఆలోచనలను ఆచరణీయమైన...
తెలంగాణలో కరోనా: కొత్తగా 401 పాజిటివ్ కేసులు నమోదు, రికవరీ రేటు 98.76%
తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. కొత్తగా 401 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఫిబ్రవరి 19, శనివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ...
కేరళ రాష్ట్రంలో కొత్తగా 6757 కరోనా పాజిటివ్ కేసులు, 16 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొంత తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 62,301 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 6,757 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ...
దేశవ్యాప్తంగా 100 ప్రదేశాల్లో కిసాన్ డ్రోన్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం నాడు మరో వినూత్న మార్పుకు శ్రీకారం చుట్టారు. పొలాల్లో పురుగుమందులను పిచికారీ చేయడం/ఎరువులను చల్లడంలో భాగంగా రైతులకు సహాయపడే "కిసాన్ డ్రోన్" లను ప్రధాని మోదీ ప్రారంభించారు....
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అద్బుతం, సిక్కిం మంత్రి ప్రశంసలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఎంతో అద్బుతంగా ఉన్నాయని సిక్కిం రాష్ట్ర పశుసంవర్ధక, వ్యవసాయ శాఖల మంత్రి లోకనాథ్ శర్మ ప్రశంసించారు. ఒకరోజు పర్యటన నిమిత్తం హైదరాబాద్ కు వచ్చిన...
మేడారం మహా జాతర: సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
మేడారంలో జరుగుతున్న సమ్మక్క–సారలమ్మల మహా జాతరకు పలువురు ప్రముఖులు హాజరై దేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం నాడు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మేడారం చేరుకొని వనదేవతలను...
శ్రీలంకతో జరిగే టెస్ట్, టీ20 సిరీస్ లకు భారత్ జట్లు ఇవే…
త్వరలో స్వదేశంలో భారత్, శ్రీలంక జట్ల మధ్య 3 టీ20ల సిరీస్, 2 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. లక్నో, ధర్మశాలల్లో ఫిబ్రవరి 24, 26, 27 తేదీల్లో...













































