Home 2022
Yearly Archives: 2022
భారత్ టెస్టు జట్టు కెప్టెన్గా రోహిత్ శర్మ నియామకం
భారత్ టెస్టు జట్టుకు కొత్త కెప్టెన్గా రోహిత్ శర్మను నియమిస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శనివారం నాడు ప్రకటించింది. శ్రీలంక తో సిరీస్ కోసం భారత్ టెస్ట్ జట్టు ప్రకటన...
మేడారం జాతర విజయవంతం, అధికారుల పనితీరు భేష్ : మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను అందరి సహాయ సహకారాలతో విజయవంతంగా నిర్వహించగలిగామని రాష్ట్ర దేవాదాయ శాఖమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సమ్మక్క-సారలమ్మ మేడారం...
ఏపీలో కొత్తగా 425 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ప్రభావం తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో కొత్తగా 425 కరోనా పాజిటివ్ కేసులు, 2 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా పశ్చిమగోదావరిలో 113, తూర్పుగోదావరిలో 72,...
ఏపీ నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపీగా ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న కసిరెడ్డి వి రాజేంద్రనాథ్ రెడ్డికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన...
ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన ప్రధాని మోదీ
దేశవ్యాప్తంగా మరాఠా సామ్రాజ్యపు యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి (ఫిబ్రవరి 19) వేడుకలు ఘనంగా జరుతున్నాయి. ఈ నేపథ్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు....
ఏపీపీఎస్సీ ఛైర్మన్గా మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ నియామకం, ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఛైర్మన్గా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం శనివారం నాడు అధికారిక...
బార్లీ ఉప్మా తయారుచేసుకోవడం ఎలా?
“SOOTIGA SUTHI LEKUNDA VANTALU” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పలు రకాల కుకింగ్ వీడియోలను అందిస్తున్నారు. ముఖ్యంగా వెజ్ కూరలు, స్వీట్స్, స్నాక్స్, పొడులు, పచ్చళ్ళు, పలు రకాల రైస్ లు ఎలా...
అమ్మవారిని ధ్యానం, జపం చేసే పద్ధతి!
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...
దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్: 175 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ
దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. వ్యాక్సినేషన్ లో భాగంగా ఇప్పటివరకు ప్రజలకు అందించిన మొత్తం కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 175 కోట్లు దాటింది. ఫిబ్రవరి 18, శనివారం ఉదయం...
దేశంలో కరోనా రికవరీ రేటు 98.21 శాతం, మరణాల రేటు 1.19 శాతం
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. రోజువారీ పాజిటివ్ కేసులు 30 వేల కంటే తక్కువుగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 22,270 పాజిటివ్ కేసులు నమోదవడంతో, దేశంలో మొత్తం...













































