Home 2022
Yearly Archives: 2022
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధురాలు శకుంతలా చౌదరి కన్నుమూత.. సంతాపం తెలిపిన ప్రధాని మోదీ
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధురాలు, గాంధేయ సామాజిక కార్యకర్త శకుంతలా చౌదరి (102) సోమవారం కన్నుమూశారు. అస్సాంలోని కామ్రూప్కు చెందిన ఆమె.. గ్రామస్థుల సంక్షేమం కోసం, ముఖ్యంగా మహిళలు మరియు పిల్లల కోసం పనిచేసింది....
సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టులకు నేడు శంకుస్థాపన చేయనున్న సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నేడు (ఫిబ్రవరి 21, సోమవారం) సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా నారాయణఖేడ్ లో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టులకు సీఎం...
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖుల సంతాపం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి(50) కన్నుమూశారు. సోమవారం ఉదయం గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడించారు. ఈ నేపథ్యంలో మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం పట్ల పలువురు రాజకీయ...
సీఎం కేసీఆర్ ముంబయి పర్యటన విజయవంతం, సీఎం ఉద్ధవ్ థాకరే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో భేటీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ముంబయి పర్యటన విజయవంతంగా జరిగింది. ఫిబ్రవరి 21, ఆదివారం నాడు సీఎం కేసీఆర్ ముంబయిలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడు శరద్...
ఇండియా vs వెస్టిండీస్ టీ T20 సిరీస్: మూడో మ్యాచ్ లోనూ భారత్ గెలుపు
మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఆదివారం జరిగిన చివరి T20 మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఆతిథ్య జట్టు...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 256 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. కోత్తగా 256 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఫిబ్రవరి 21, ఆదివారం సాయంత్రం 5:30 గంటల నాటికీమొత్తం కేసుల సంఖ్య 7,86,678 కి చేరినట్టు రాష్ట్ర...
ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కన్నుమూత
ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల మరియు ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఈరోజు (సోమవారం) కన్నుమూశారు. ఈ ఉదయం గుండెపోటు రావడంతో.. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్...
మీరు ఎంతకాలం బతుకుతారో మీకు తెలుసా? – డా.బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “మీరు ఎంతకాలం బతుకుతారో మీకు తెలుసా?” అనే అంశంపై విశ్లేషణ చేశారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని, అందులో చాలా అర్థముందని...
దేశంలో గత 24 గంటల్లో కోలుకున్న 48,847 మంది కరోనా బాధితులు, రికవరీ రేటు 98.28 శాతం
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. రోజువారీ కరోనా కేసులు 30 వేలకు దిగువకు చేరుకున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 19,968 పాజిటివ్ కేసులు, 673 మరణాలు నమోదయ్యాయి. దీంతో...
గోరింటాకు ఉపయోగాలు మరియు ఆరోగ్య రహస్యాలు
డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారంతో...












































