Home 2022
Yearly Archives: 2022
భారత్ vs వెస్టిండీస్ రెండో వన్డే నేడు.. సిరీస్పై టీమిండియా కన్ను
మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు టీమిండియా బుధవారం వెస్టిండీస్తో రెండో మ్యాచ్ ఆడటానికి సిద్ధమైంది. సిరీస్పై కన్నేసిన భారత్ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. మొదటి వన్డేలో అద్భుత విజయం...
కేరళలో కరోనా తీవ్రత : కొత్తగా 29471 పాజిటివ్ కేసులు, 28 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 95,508 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 29,471 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు....
జ్ఞానం ఎలా పెంచుకోవాలి? – యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “ఇంటెలిజెన్స్ మరియు నాలెడ్జ్ మధ్య తేడా” గురించి వివరించారు. నాలెడ్జ్ అంటే ఈ రోజు మనకేమి గుర్తుందో అదేనని అన్నారు. నాలెడ్జ్ పెరిగితే...
హైదరాబాద్ కు రానున్న బాష్ సంస్థ, దాదాపు 3000 మందికి ఉపాధి : మంత్రి కేటీఆర్
హైదరాబాద్ మహానగరంలో మరో అంతర్జాతీయ సంస్థ ఏర్పాటు కానుంది. జర్మనీకి చెందిన మల్టీనేషనల్ కంపెనీ, మొబిలిటీ, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ అండ్ గృహోపకరణాలలో ప్రపంచ అగ్రగామిగా ఉన్న బాష్ సంస్థ హైదరాబాద్ లో ఏర్పాటు...
దేశంలో 170 కోట్లు దాటిన కోవిడ్-19 వ్యాక్సిన్ డోసులు పంపిణీ
దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. వ్యాక్సినేషన్ లో భాగంగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ప్రజలకు అందించిన మొత్తం కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 170 కోట్లు దాటింది. ఫిబ్రవరి 8, మంగళవారం...
దేశంలో గత 24 గంటల్లో కోలుకున్న 1,80,456 మంది కరోనా బాధితులు, రికవరీ రేటు 96.46 శాతం
దేశంలో గత కొన్ని రోజులతో పోలిస్తే రోజువారీ కరోనా కేసులు నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 67,597 పాజిటివ్ కేసులు, 1188 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఫిబ్రవరి 8,...
ఢిల్లీలో సుప్రసిద్ధ వ్యక్తుల విగ్రహాల తయారీ స్టూడియోలను సందర్శించిన మంత్రి కొప్పుల ఈశ్వర్
తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మంగళవారం నాడు దేశ రాజధాని ఢిల్లీలో సుప్రసిద్ధ వ్యక్తుల విగ్రహాలను తయారు చేసే స్టూడియోలను సందర్శించారు. హైదరాబాద్ నగరం నడిబొడ్డున...
తెలంగాణలో ఏప్రిల్ 20 నుంచి మే 10 వరకు ఇంటర్ పరీక్షలు, షెడ్యూల్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్ ను సోమవారం నాడు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 20 నుంచి మే 9 వరకు ఇంటర్...
శ్రీరామానుజాచార్య సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా
హైదరాబాద్ శివారు ముచ్చింతల్లోని శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొనేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేడు తెలంగాణ రాష్ట్రానికి విచ్చేశారు. ఈరోజు (మంగళవారం) సాయంత్రం హోం మంత్రి అమిత్ షా ఢిల్లీ...
అహంకారం ఎంత ప్రమాదకరమో…
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ...














































