Home 2022
Yearly Archives: 2022
ప్రధాని మోదీ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి హరీష్ రావు
ప్రధాని మోదీ తెలంగాణపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావు ధీటుగా బదులిచ్చారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే ప్రధాని మోదీ ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. మంగళవారం నాడు మంత్రి హరీష్ రావు సిద్దిపేట...
ఏపీలో 24 గంటల్లో 1891 కరోనా కేసులు, 5 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజువారీగా నమోదయ్యే కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య కొంత తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 8, మంగళవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా...
విజయవాడ జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలి – టీడీపీ నేత బొండా ఉమ డిమాండ్
ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల పునర్విభజన ప్రకటన తర్వాత జిల్లాల ప్రాంతాలు, పేర్లు మొదలగు విషయాల్లో రోజుకొక వివాదం రేగుతోంది. ముఖ్యంగా కొన్ని జిల్లాల పేర్ల విషయంలో ప్రతిపక్ష టీడీపీ అభ్యంతరాలు వ్యక్తం...
ఐపీఎల్-2022 ఆటగాళ్ల మెగావేలం ప్రక్రియ తేదీలు, సమయం ఖరారు, ఎప్పుడంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2022 ఆటగాళ్ల మెగా వేలం ప్రక్రియ తేదీలను మరియు సమయం షెడ్యూల్ ను మంగళవారం నాడు ఐపీఎల్ నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13వ...
10 లక్షలకు చేరిన కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్దిదారులు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందన
తెలంగాణ రాష్ట్రంలో కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్దిదారుల సంఖ్య 10 లక్షలకు చేరుకుంది. ఈ సందర్భంగా...
ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తీరుపై.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి కాంగ్రెస్ వైఖరిపై మండిపడ్డారు. నిన్న లోక్సభలో ఆ పార్టీ తీరును ఎండగట్టిన ప్రధాని మోదీ.. ఈరోజు రాజ్యసభలో మరోసారి కాంగ్రెస్ విధానాలను ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్...
తెలంగాణలో కరోనా థర్డ్ వేవ్ ముగిసింది – డీహెచ్ శ్రీనివాస రావు
తెలంగాణలో కరోనా థర్డ్ వేవ్ ముగిసినట్లే అని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్) డా. శ్రీనివాస రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రస్తుత కరోనా పరిస్థితులపై డా. శ్రీనివాస రావు మంగళవారం మీడియా...
జేఎన్యూ నూతన వైస్-ఛాన్సలర్ గా శాంతిశ్రీ ధూళిపూడి పండిట్ నియామకం
దేశ రాజధాని ఢిల్లీలో గల ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ) నూతన వైస్-ఛాన్సలర్ గా శాంతిశ్రీ ధూళిపూడి పండిట్ నియమితులయ్యారు. జేఎన్యూ వీసీగా శాంతిశ్రీ ధూళిపూడి పండిట్ నియామకానికి రాష్ట్రపతి రామ్...
ఏపీలో నేడు ‘జగనన్న చేదోడు’.. రెండో విడత నగదు విడుదల కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘జగనన్న చేదోడు’ పథకం కింద నగదు విడుదల కార్యక్రమం నేడు ప్రారంభమైంది. ఈ పథకం ద్వారా వరుసగా రెండో ఏడాది రజక, నాయీబ్రాహ్మణ, దర్జీల సంక్షేమం కోసం నిధులు విడుదల...
ఏపీలో ఆందోళన కొనసాగిస్తున్న ఉపాధ్యాయ, ఉద్యోగుల సంఘాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీఆర్సీపై కొనసాగుతున్న ఆందోళనలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. 'ఛలో విజయవాడ' కార్యక్రమం విజయవంతమైన తర్వాత.. సమ్మెలోకి వెళ్తామని ప్రకటించిన పీఆర్సీ సాధన సమితి నేతలు, మంత్రుల బృందంతో చర్చల అనంతరం...














































