Home 2022
Yearly Archives: 2022
ముచ్చింతల్ వేడుకలకు హాజరైన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
హైదరాబాద్ శివారు శంషాబాద్ కు సమీపంలో ఉన్న ముచ్చింతల్ లో జరుగుతున్న శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహం 8వ రోజుకి చేరుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి ఈరోజు ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ మోహన్ భగవత్...
దేశంలో గత 24 గంటల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదైన 10 రాష్ట్రాలు ఇవే…
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 71,365 కరోనా కేసులు, 1,217 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,24,10,976 కు చేరుకోగా, మరణాల సంఖ్య...
ఉపవాసం వెనుక దాగి ఉన్న శాస్త్రీయ కారణాలు ఏంటి?
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...
ఏపీ ప్రభుత్వం ఫిల్మ్చాంబర్తోనే చర్చలు జరపాలి, వ్యక్తులతో కాదు – సిపిఐ నారాయణ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిల్మ్ చాంబర్తో మాత్రమే చర్చలు జరపాలని సీపీఐ నారాయణ సూచించారు. వ్యక్తులతో చర్చలు జరిపితే ఎప్పటికీ ఆ సమస్యకు పరిష్కారం దొరకదని నారాయణ స్పష్టం చేశారు. రగులుతూనే ఉంటుందని నారాయణ...
ఆంధ్రప్రదేశ్ విభజన పై ప్రధాని మోదీ వ్యాఖ్యలు.. స్పందించిన ఉండవల్లి అరుణ్ కుమార్
ఆంధ్రప్రదేశ్ విభజన తీరుపై పార్లమెంటులో ప్రధాని మోడీ వ్యాఖ్యలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. విభజన సమయంలో ఏపీకి తీరని అన్యాయం జరిగిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్...
తిరుపతి విచ్చేసిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రెండు రోజుల పర్యటన నిమిత్తం తిరుపతికి విచ్చేసారు. తొలుత రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న వెంకయ్య నాయుడుకు మంత్రి నారాయణ స్వామి, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, జిల్లా...
ప్రధాని మోదీ.. తెలంగాణ, ఏపీని మళ్ళీ కలుపుతారేమో? మంత్రి తలసాని ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రధాని మోదీ.. తెలంగాణ, ఏపీని మళ్ళీ కలుపుతారేమో? అని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిన్న రాజ్యసభలో ప్రధాని మోదీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి తలసాని...
మేడారం జాతరకు హాజరుకావాలని కోరుతూ సీఎం కేసీఆర్ కు ఆహ్వానపత్రిక అందజేత
తెలంగాణలో శ్రీ సమ్మక్క–సారలమ్మల మహా జాతర ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 16 నుంచి ప్రారంభమవుతున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు హాజరు...
ప్రధాని మోదీపై సంచలన వ్యాఖ్యలు చేసిన.. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి
రాష్ట్ర విభజన విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి. మంగళవారం ఢిల్లీలో రేవంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని...
ఈరోజు విజయవాడలో పలు ఆందోళనలు.. నగర పోలీసుల కట్టుదిట్టమైన భద్రత
ఈ రోజు విజయవాడలో జరుగనున్న పలు ఆందోళనలు నగర పోలీసులను టెన్షన్ కు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలో.. గాంధీనగర్ ఎన్జీవో హోం వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. ఎన్జీవో హోంకు...












































