Home 2022
Yearly Archives: 2022
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప మనుమరాలు ఆత్మహత్య
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు బీఎస్ యడియూరప్ప ఇంట్లో విషాదచాయలు నెలకొన్నాయి. మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ద్వితీయ కుమార్తె పద్మావతి కూతురు సౌందర్య (30). ఈ రోజు ఉదయం...
ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లపై.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ప్రభుత్వ ఉద్యోగాల్లో షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలకు చెందిన ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేందుకు రిజర్వేషన్ల కోసం.. నిబంధనలను నిర్వీర్యం చేయబోమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అందుకోసం సరికొత్త ప్రమాణాలను నిర్దేశించలేమని పేర్కొంది. జస్టిస్...
కరోనా కేసుల నియంత్రణపై తెలంగాణ హైకోర్టులో విచారణ
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు విచారణ జరుపుతోంది. దీనిలో భాగంగా.. ఈ రోజు జరిగిన కరోనా కేసుల నియంత్రణపై విచారణలో కోర్ట్...
కోవిడ్ బారిన పడిన ప్రముఖ సింగర్ కౌసల్య
కరోనా మహమ్మారి.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఎవరినీ వదలటం లేదు. ఇప్పటికే ఎంతోమంది సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వైరస్ బారిన పడి చికిత్స హోం ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్నారు....
ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో.. 14 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ
ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది పనితీరుకు సంబంధించి ఆయా శాఖల సర్టిఫికెట్లు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. ఈమేరకు గ్రామ, వార్డు...
సీఎం కేసీఆర్ అధ్యక్షతన నేడే స్టేట్ పోలీస్ అండ్ ఎక్సైజ్ కాన్ఫరెన్స్, డ్రగ్స్ నియంత్రణపై కీలక చర్చ
తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ వాడకాన్ని నియంత్రించేందుకు కఠినచర్యలు చేపట్టే దిశగా నేడు (జనవరి 28, శుక్రవారం) ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ‘స్టేట్ పోలీస్ అండ్ ఎక్సైజ్ కాన్ఫరెన్స్’...
ఆరోగ్యశ్రీ పథకం దేశానికే ఆదర్శం: సీఎం జగన్
ఆరోగ్యశ్రీ పథకం ద్వారా దేశం మొత్తానికి ఆదర్శనీయంగా నిలిచేలా ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్నామని చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రజలకు అందిస్తున్న చికిత్సలకు ప్రైవేటు బీమా సంస్థల కన్నా మంచి రేట్లు చెల్లిస్తున్నామని...
తెలంగాణలో కరోనా: కొత్తగా 3944 పాజిటివ్ కేసులు నమోదు, రికవరీ రేటు 94.20%
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. దీంతో ఇటీవల రోజువారీగా భారీగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. కొత్తగా 3944 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జనవరి 28,...
DNA టెస్ట్ అంటే ఏంటి?
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ...
కేరళలో కొత్తగా 51739 కరోనా పాజిటివ్ కేసులు, 11 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో మూడో వేవ్ నేపథ్యంలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. గత కొన్ని రోజులుగా రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 1,16,003...











































