Home 2022
Yearly Archives: 2022
తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన జ్వర సర్వేపై కేంద్రం ప్రశంసలు : మంత్రి హరీశ్ రావు
రాష్ట్రాల్లో నెలకున్న కరోనా పరిస్థితులపై కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రి మన్సుక్ మాండవీయ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో తెలంగాణ, ఏపీ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, లక్ష...
ఏపీలో కొత్తగా 12561 కరోనా పాజిటివ్ కేసులు, 12 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో మరోసారి కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 40,635 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 12,561...
పద్మభూషణ్ అవార్డు రావడంపై మైక్రోసాఫ్ట్ ఛైర్మన్ అండ్ సీఈఓ సత్య నాదెళ్ల స్పందన
దిగ్గజ ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ఛైర్మన్ అండ్ సీఈఓ సత్య నాదెళ్లకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా "పద్మ భూషణ్" పురస్కారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. భారతీయ...
ఉద్యోగుల సమస్యల కోసమే కమిటీ.. చర్చలకు రాకపోతే ఎలా? ఏపీ మంత్రులు
ఎలాంటి సమస్యలైనా చర్చల ద్వారా పరిష్కారం అవుతాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. ప్రభుత్వం పిలిచినా ఉద్యోగులు చర్చలకు రాకపోవడం కరెక్ట్ కాదని అన్నారు. ఈ రోజు కూడా...
ఆస్ట్రేలియన్ ఓపెన్-2022 : ఫైనల్ కు చేరిన రఫెల్ నాదల్, టైటిల్ గెలిస్తే చరిత్ర!
ఆస్ట్రేలియన్ ఓపెన్-2022 పురుషుల సింగిల్స్ సెమీఫైనల్ లో స్పెయిన్ దిగ్గజ ఆటగాడు రఫెల్ నాదల్ అద్భుత విజయం సాధించాడు. శుక్రవారం నాడు జరిగిన సెమీఫైనల్లో రెండు గంటల 55 నిమిషాల పాటు జరిగిన...
కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరు.. స్పందించిన మంత్రి కొడాలి నాని
స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరిట ఎన్టీఆర్ జిల్లాను ప్రకటించడంపై ఏపీ పౌరసరఫరాల శాఖా మంత్రి కొడాలి నాని స్పందించారు. ప్రపంచంలోని తెలుగువారందరూ గర్వపడేలా ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు...
బీరకాయ-ఎగ్ కర్రీ తయారుచేసుకోవడం ఎలా?
Sreemadhu kitchen & vlogs యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్ వీడియోలతో పాటుగా వ్లాగ్స్, హెల్తీ డైట్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్ వంటి అంశాలపై ఉపయోగకరమైన వీడియోలు అందిస్తున్నారు. గొప్ప రుచిగా...
మరో కేంద్రమంత్రికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
దేశంలో కరోనా మూడో వేవ్ నేపథ్యంలో రోజువారీగా భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం కరోనా బారినపడుతున్నారు. తాజాగా...
దేశంలో గత 24 గంటల్లో కోలుకున్న 3 లక్షల మందికిపైగా కరోనా బాధితులు, రికవరీ రేటు 93.60 శాతం
దేశంలో గత కొన్ని రోజులతో పోలిస్తే రోజువారీ కరోనా కేసులు నమోదు కొంత తగ్గింది. గత 24 గంటల్లో కొత్తగా 2,51,209 పాజిటివ్ కేసులు, 627 మరణాలు నమోదయ్యాయి. దీంతో జనవరి 28,...
దేశంలో కోవిడ్-19 నిబంధనల అమలు ఫిబ్రవరి 28 వరకు పొడిగింపు
దేశంలో కోవిడ్-19 కేసుల పెరుగుదల, కొత్త కోవిడ్ వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న కోవిడ్ నియంత్రణ చర్యలు/నిబంధనల అమలును ఫిబ్రవరి 28, 2022 వరకు పొడిగిస్తునట్టు కేంద్ర...












































